నేడు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌తోపాటు తన నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు వందేభారత్ రైళ్లతోపాటు రూ. 12 వేల కోట్ల విలువైన

Read more

గోరఖ్‌పూర్‌లో ‘హోలీ’ ఊరేగింపులకు నాయకత్వం వహించనున్న యోగి

గోర‌ఖ్ పూర్: గోర‌ఖ్ పూర్ లో జరిగే హోలికా ద‌హ‌న్ ఊరేగింపులో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ పాల్గొన‌నున్నారు. శ‌నివారం భ‌గ‌వాన్ న‌ర్సింగ్ హోలీకోత్స‌వ్ శోభా యాత్ర‌కు

Read more

నామినేష‌న్ దాఖ‌లు చేసిన యోగి ఆదిత్య‌నాథ్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని గోర‌ఖ్ పూర్ నుండి పోటీ చేసేందుకు నామినేష‌న్ దాఖ‌లు చేశారు యోగి ఆదిత్య‌నాథ్. యుపి ఎన్నికలలో పోరాడటానికి తన మొదటి అధికారిక

Read more

గోరఖ్‌పూర్‌లో మూడు మెగా ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

గోరఖ్‌పూర్: ప్రధాని నరేంద్ర మోడీ గోరఖ్‌పూర్‌లో రూ.10,000 కోట్ల విలువైన మూడు మెగా ప్రాజెక్టులను ప్రధాని మంగళవారంనాడు ప్రారంభించారు. రూ.8,600 కోట్లతో నిర్మించిన ఎరువుల ఫ్యాక్టరీ, రూ.1,011

Read more

నేడు గోరఖ్‌పూర్‌లో పర్యటించనున్న ప్రధాని

రూ.9వేలకోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం న్యూఢిల్లీ: నేడు ప్రధాని నరేంద్ర మోడీ యూపీలోని ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గోరఖ్‌పూర్‌లో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌

Read more

పంట పండించేవాళ్లే దేశ ప్రజాస్వామ్యానికి వెన్నుముక

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి యూపీలోని చౌరీ చౌరా శ‌తాబ్ధి వేడుక‌ల‌ను వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాతూ.. దేశ ప్ర‌గ‌తిలో రైతుల భాగ‌స్వామ్యం ఎప్పుడూ ఉన్న‌ద‌ని,

Read more