మహారాష్ట్రలో దారుణం..పిల్లల కోసం మహిళతో శ్మశానంలో ఎముకలు తినిపించారు

చేతబడులు, క్షుద్ర, అఘోరా పూజలు చేయించారు.. ముంబయిః ఆధునిక యుగంలోనూ జనం మూఢనమ్మకాలను వీడటం లేదు. క్షుద్రపూజలు, చేతబడుల పేరుతో జరుగుతున్న అమానుషాలు ఏదో ఒక చోట

Read more

జగద్గురు శ్రీశాంత్ తుకారాం మహారాజ్ ఆలయాన్నిప్రారంభించిన ప్రధాని

మోడీకి తుంబుర, చిడతలు బహూకరించిన ఆలయ వర్గాలు పుణే : నేడు పుణేలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. ఇక్కడి డెహూ ప్రాంతంలో సంత్ తుకారామ్ ఆలయ

Read more

పుణే రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం..

పుణే: మహారాష్ట్రలోని పుణేలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పుణేలోని ఔంధ్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్ రూఫ్ టాప్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ వాణిజ్య సముదాయం

Read more

వేసవి సందర్భంగా 574 ప్రత్యేక రైళ్లు

న్యూఢిల్లీ: వేసవి సందర్భంగా ప్రయాణికుల కోసం వివిధ ప్రాంతాలకు 574 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ముంబై, పూణే, నాగ్‌పూర్, షిర్డీ నుండి వేసవి

Read more

కొవాగ్జిన్ రెండు డోస్‌లతో కోవిడ్ నుండి పూర్తిగా రక్షణ

ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ: కరోనా టీకా కొవాగ్జిన్ అద్భుతంగా పనిచేస్తోందని, అన్ని వేరియంట్లను ఇది తిప్పికొడుతోందని మరోమారు రుజువైంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)

Read more

మరో లక్ష కొవిషీల్డ్ వ్యాక్సిన్లు రాక

గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలింపు Gannavaram: పూణె నుంచి రాష్ట్రానికి మరో లక్ష కొవిషీల్డ్ టీకా డోసులు వచ్చాయి. గన్నవరం విమానాశ్రయానికి మరో లక్ష

Read more

అకోలా, పర్బణి జిల్లాల్లో లాక్ డౌన్

పూణెలో రాత్రి కర్ఫ్యూ విధింపు ముంబై : మహారాష్ట్రలో కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. పరిస్థితి చేజారకుండా ఉండేందుకు

Read more

ఫార్మా సంస్థ సిరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అగ్నిప్రమాద

పుణె: ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన నూతన ప్లాంట్‌లో ఈరోజు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పుణెలోని సీరం సంస్థ టెర్మినల్‌ గేట్‌1

Read more

పుణెలో 23 నుండి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం

ముంబయి: కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు, కాలేజీలు మూతపడిన విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్రలోని పుణె జిల్లాలో సోమ‌వారం నుంచి పాఠశాలలు, జూనియ‌ర్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి.

Read more

మహారాష్ట్రల్లో ఒక్కరోజే 7,924 కొత్త కేసులు

గ‌డ‌చిన‌ 24 గంటల్లో 227 మంది మృతి ముంబయి: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుంది. సోమవారం రాష్ట్రంలో కొత్త‌గా 7,924 క‌రోనా కేసులు నమోదయ్యాయి. గ‌డ‌చిన‌ 24

Read more

కరోనా పై ఆందోళన..ప్లాంట్ మూసేస్తాం!

మున్ముందు కరోనా తీవ్రత పెరిగితే మహారాష్ట్రలోని ప్లాంట్ నుమూసేస్తాం: టాటా మోటార్స్ ఎండీ ముంబై : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టాటా మోటార్స్ యాజమాన్యం

Read more