మ‌హారాష్ట్రలోని హింగోలి జిల్లాలో భూకంపం

ముంబయిః మ‌హారాష్ట్రలోని హింగోలి జిల్లాలో గురువారం ఉద‌యం 10 నిమిషాల వ్య‌వ‌ధిలో భూమి రెండు సార్లు కంపించింది. సుమారు 10 సెక్ల‌న పాటు భూమి కంపించింది. హింగోలితో

Read more

మహారాష్ట్ర ప్రతిపక్షాల మధ్య సీట్ల పంపకం కొలిక్కి..18 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ

ముంబయిః లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ప్రతిపక్షాల మధ్య సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. మహా వికాస్ అఘాడీ కూటమి మరో 48 గంటల్లో ఇందుకు సంబంధించి

Read more

రైతుల ఖాతాల్లో జమకానున్న కిసాన్‌ సమ్మాన్‌ నిధులు..!

న్యూఢిల్లీః కేంద్రం రైతులకు తీపి కబురు చెప్పింది. రైతుల ఖాతాల్లో కిసాన్‌ సమ్మాన్‌ డబ్బులను బుధవారం జమ చేయనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళ, బుధవారారాల్లో కేరళ,

Read more

మాజీ సీఎం మనోహర్‌ జోషి కన్నుమూత

న్యూఢిల్లీ: మ‌హారాష్ట్ర మాజీ సీఎం మ‌నోహ‌ర్ జోషి ఇవాళ క‌న్నుమూశారు. ముంబయి ఆస్ప‌త్రిలో ఆయ‌న తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 86 ఏళ్లు. గుండెపోటుతో ఆయ‌న

Read more

నేడు బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్న కాంగ్రెస్ మాజీ నేత అశోక్ చవాన్!

ప్రకటించిన ముంబయి బిజెపి కార్యాలయం న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి షాకిచ్చిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ నేడు బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్నారు. మధ్యాహ్నం

Read more

భూ పంచాయితి..శివసేన నాయకుడిపై బిజెపి ఎమ్మెల్యే కాల్పులు

ముంబయి: మహారాష్ట్రలో బిజెపి ఎమ్మెల్యే సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన శివసేన నేతపై కాల్పులు జరిపారు. దీంతో షిండే వర్గం నేత తీవ్రంగా గాయపడి దవాఖానలో

Read more

ముంబయిలో బాంబు పేలుళ్ల బెదిరింపులు..పోలీసులు హైఅలర్ట్!

పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరుగుతాయంటూ శుక్రవారం పోలీసులకు సందేశాలు ముంబయిః ముంబయి మహానగరంలో వరుస బాంబు పేలుళ్లు జరుగుతాయంటూ శుక్రవారం బెదిరింపులు రావడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు.

Read more

టెక్నాలజీ రంగంలో భారత్ వృద్ధి సాధిస్తుందిః ప్రధాని మోడీ

ముంబయిః మహారాష్ట్ర లోని ముంబయి నగరంలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.

Read more

మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం

మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామూన 2.15 గంటల సమయంలో ఛత్రపతి శంభాజీనగర్‌లోని వాలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలో ఉ‍న్న చేతి గ్లౌజ్‌ల ఫ్యాక్టరీలో

Read more

ప్రవళిక ఆత్మహత్య కేసు శివరామ్‌ను అరెస్టు చేసిన పోలీసులు

పరారీలో ఉన్న శివరామ్ ను మహారాష్ట్రలో అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్‌ః రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.

Read more

నాందేడ్ ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర విషాదం..24 గంటల్లో 24 మంది మృతి

మృతుల్లో 12 మంది శిశువులు ముంబయిః మహారాష్ట్రలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మందుల కొరత కారణంగా ప్రభుత్వాసుపత్రిలో ఏకంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన

Read more