ప్రవళిక ఆత్మహత్య కేసు శివరామ్ను అరెస్టు చేసిన పోలీసులు
పరారీలో ఉన్న శివరామ్ ను మహారాష్ట్రలో అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ః రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
Read moreNational Daily Telugu Newspaper
పరారీలో ఉన్న శివరామ్ ను మహారాష్ట్రలో అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ః రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
Read moreమృతుల్లో 12 మంది శిశువులు ముంబయిః మహారాష్ట్రలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మందుల కొరత కారణంగా ప్రభుత్వాసుపత్రిలో ఏకంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన
Read moreముంబయిః మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వర్గం-అజిత్ పవార్ వర్గం ఒకదానిపై మరొకటి అనర్హత పిటిషన్లు దాఖలు చేశాయి. కొందరు ఎమ్మెల్యేలు
Read moreమహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్తితి విషమంగా ఉంది. బాధితులంతా తెలంగాణలోని
Read moreకెసిఆర్ లేకుండా తొలి సభ..రఘునాథ్ పాటిల్ ఆధ్వర్యంలో సభ ముంబయిః మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఈరోజు సాంగ్లీ జిల్లా ఇస్లాంపూర్ లో భారీ బహిరంగసభను
Read moreపవార్ ను ఆప్యాయంగా పలకరించిన మోడీ పుణెః ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ మంగళవారం నాడు ఒకే వేదకను
Read moreముంబయిః మహారాష్ట్రలోని కొల్హాపూర్కు బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ ఈరోజు మధ్యాహ్నాం చేరుకున్నారు. కెసిఆర్కు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అబ్ కీ
Read moreహైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ ఈరోజు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మరఠ్వాడకు బయలుదేరుతారు. 11.15 గంటలకు
Read moreపిల్లర్లతో అనుసంధానించే గిర్డర్ యంత్రం కార్మికులపై పడటంతో ఘోర ప్రమాదం ముంబయిః మహారాష్ట్రంలో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన
Read moreఅమర్నాథ్ నుండి తిరిగి వస్తుండగా శనివారం ఉదయం మూడు గంటల సమయంలో ముంబయి-నాగ్పుర్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 20 మందికి
Read moreనిజామాబాద్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పీకి భారీగా వరదనీరు వచ్చిచేరుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,08,000
Read more