చిలకలూరిపేట వైసీపీ అభ్యర్థి ఫై ఉత్కంఠ..

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీలో ఏంజరుగుతుందో..ఎవరు ఉంటారో..ఎవరు ఉండడం లేదో..అసలు పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో.. ఎలాంటి ప్రకటన వస్తుందో అని సిట్టింగ్ ఎమ్మెల్యేలు

Read more

15న పల్నాడు జిల్లాలో పర్యటించనున్న సిఎం జగన్‌

అమరావతిః ఈనెల 15న పలనాడు జిల్లాలో సిఎం జగన్‌ పర్యటించనున్నారు. మాచర్ల నియోజకవర్గంలో వరికపూడిసెల ప్రాజెక్టు పనులకు ఈ పర్యటన లో శ్రీకారం చుట్టనున్నారు. ఈ తరుణంలో

Read more

పల్నాడు లో టీడీపీ నాయకుడి ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన దుండగులు

ఏపీలో రాజకీయాలు కాస్త హింసాత్మకంగా మారుతున్నాయి. రోజు రోజుకు వైస్సార్సీపీ – టీడీపీ వర్గీయుల మధ్య హింసాత్మక ఘటనలు ఎక్కువైతున్నాయి. మొన్నటికి మొన్న గన్నవరం లోని టీడీపీ

Read more

లోకేష్ కు..శుభ కార్యానికి, పరామర్శకు అర్థం తెలియదంటూ ఎమ్మెల్యే పిన్నెలి ఫైర్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫై వైస్సార్సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఓ రేంజ్ లో మండిపడ్డారు. లోకేష్ కు శుభ కార్యానికి,

Read more

ప్రజా సమస్యలు పోరాడేందుకు సిద్దమవుతున్న లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్ ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి నిలదీస్తూ.. త్వరలోనే రోడ్డెక్కుతానని ప్రకటించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. రాజారెడ్డి

Read more

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం ..7 మృతి

రోడ్డు ప్రమాదాలు అస్సలు తగ్గడం లేదు. ఇంటి నుండి బయటకు వెళ్లిన వారు వచ్చే వరకు ఇంట్లో ఉన్న వారికే టెన్షనే. అతివేగం , నిర్లక్ష్యపు డ్రైవింగ్

Read more

నేడు పల్నాడుకు సీఎం జగన్ .. వలంటీర్లకు సత్కారం

అమరావతి: సీఎం జగన్ నేడు పల్నాడులో పర్యటించనున్నారు. ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలోని గడప గడపకూ చేరవేస్తూ సేవలందిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లకు ఏపీ ప్రభుత్వం నేడు సత్కరించనుంది.

Read more