కొనసాగుతున్న జ‌డ్పీటిసి, ఎంపిటిసి పోలింగ్

ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న గ్రామీణ ఓటర్లు Amaravati: ఆంధ్ర ప్రదేశ్ లో జ‌డ్పీటిసి, ఎంపిటిసి స్థానాల‌కు పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతూ ఉంది. నేటి

Read more

పటమట లంకలో ఓటు వేసిన పవన్ కళ్యాణ్

భారీగా తరలివచ్చిన అభిమానులు Vijayawada: పటమట లంక లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు .

Read more

ఏపిలో కొనసాగుతున్న మూడో దశ పోలింగ్

ఓటు హక్కును వినియోగించుకోనున్న 55,75,004 మంది అమరావతి: ఏపిలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం ఆరున్నర గంటలకు పోలింగ్ మొదలుకాగా పోలింగ్

Read more

ముగిసిన రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

కాసేపట్లో ఓట్ల లెక్కింపు, ఆపై ఫలితాల వెల్లడి అమరావతి: ఏపిలో పంచాయతీ ఎన్నికలకు రెండో దశ పోలింగ్‌ ముగిసింది. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం

Read more

కొనసాగతున్న ఎన్నికల పోలింగ్‌.. 64.75 శాతం పోలింగ్ నమోదు

2,786 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు20,817 వార్డు స్థానాలకు ఎన్నికలు అమరావతి: ఏపిలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడతలో ఏకగ్రీవం కాగా మిగిలిన 2,786

Read more

ఏపిలో ప్రారంభమైన రెండో విడత ఎన్నికల పోలింగ్

మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ అమరావతి: ఏపిలో పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు.

Read more

ఉదయం 10:30 వరకు జిల్లాల వారీగా పోలింగ్

అమరావతి: ఏపిలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతుంది. మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం 10.30 గంటల వరకు పోలింగ్‌.. తూర్పుగోదావరి 29 శాతం

Read more

ఎన్నికల కమిషన్‌ పనితీరే ప్రజాస్వామ్యానికి రక్షణ

పటిష్టమైన కార్యాచరణ అవసరం ఎన్నికల జాబితా సవరణ అనేది నిరంతరం కొనసాగే చర్యగా కమిషన్‌ పలుమార్లు ప్రకటించింది. ఇందుకు అవసరమైన చర్యల్ని చేపట్టడానికి వివిధ ప్రభుత్వ శాఖలను

Read more

ఏపిలో ప్రారంభమైన రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌

దేశంలోని 19 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు అమరావతి: దేశవ్యాప్తంగా 19 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు

Read more

ఢిల్లీ ఎన్నికల్లో మహిళలు తప్పక ఓటేయండి

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విన్నపం న్యూ ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో అందరూ ఓటు వెయ్యాలనీ, ముఖ్యంగా మహిళలంతా తప్పక ఓటు వెయ్యాలని పిలుపిచ్చారు ఆమ్ ఆద్మీ

Read more

కరీంనగర్‌లో కొనసాగుతున్న మున్సిపల్‌ పోలింగ్‌

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో ఈరోజు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు

Read more