ప్రధాని మోడీకి సిఎం రేవంత్ రెడ్డిస్వాగతం పలుకుతారని భావిస్తున్నాంః కిషన్ రెడ్డి

హైదరాబాద్‌ః ప్రధాని తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భాల్లో స్వాగతం పలికే సంప్రదాయాన్ని మాజీ సీఎం కెసిఆర్ అప్పట్లో తుంగలో తొక్కారని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Read more

మోడీతో బిల్ గేట్స్ సమావేశం..ఏఐ సహా పలు అంశాలపై చర్చ

న్యూఢిల్లీః ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. మోడీతో సమావేశం స్ఫూర్తిమంతమని గేట్స్ అన్నారు.

Read more

మార్చి 4న తెలంగాణ కు ప్రధాని మోడీ

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి తెలంగాణ లో ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రులు పర్యటించబోతున్నారు. పది ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న

Read more

నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీః గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు పి.బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్,

Read more

రైతుల ఖాతాల్లో జమకానున్న కిసాన్‌ సమ్మాన్‌ నిధులు..!

న్యూఢిల్లీః కేంద్రం రైతులకు తీపి కబురు చెప్పింది. రైతుల ఖాతాల్లో కిసాన్‌ సమ్మాన్‌ డబ్బులను బుధవారం జమ చేయనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళ, బుధవారారాల్లో కేరళ,

Read more

రైతు సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందిః ప్రధాని మోడీ

రైతుల ఆందోళనల నేపథ్యంలో మోడీ ట్వీట్ న్యూఢిల్లీః తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రధాన డిమాండ్ తో ఢిల్లీ బార్డర్లలో రైతులు ఆందోళన

Read more

మేడారం జాతర.. రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

న్యూఢిల్లీః మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల అతి పెద్ద పండుగల్లో సమ్మక్క

Read more

బిజెపి 370 సీట్లు గెలుచుకోవడం శ్యామ ప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళి: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు జెపి పార్టీకి చెందిన ఆఫీస్ బేర‌ర్ల స‌మావేశం జ‌రిగింది. ఆ మీటింగ్‌లో ప్ర‌ధాని మోడీ మాట్లాడారు. రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల

Read more

బిజెపి ప్ర‌భుత్వం రైతులకు లాభం చేకూర్చే ప‌థకాల‌పై క‌స‌ర‌త్తు సాగిస్తోందిః ప్ర‌ధాని మోడీ

న్యూఢిల్లీ : హ‌రియాణ‌లోని రెవారిలో ఎయిమ్స్‌కు ఈరోజు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శంకుస్ధాప‌న చేశారు. అనంత‌రం మోడీ బ‌హ‌రంగ స‌భ‌లో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని

Read more

నేడు అబుదాబిలో మొదటి హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీః ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నేడు అబుదాబిలో బీఏపీఎస్ సొసైటీ నిర్మించిన హిందూ దేవాలయాన్ని ప్రారంభిస్తారు. 27 ఏకరాల్లో నిర్మించిన ఈ

Read more

ఈ చిరస్మరణీయమైన కార్యక్రమంలో మీరూ చేరండిః ప్రధాని పిలుపు

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ విదేశాల్లో ఉంటున్న భారత సంతతి, ప్రవాస భారతీయులపై ప్రశంసలు కురిపించారు. ఇవాళ ఆయన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కి పయనమయ్యారు. ఈ

Read more