బిజెపి ప్ర‌భుత్వం రైతులకు లాభం చేకూర్చే ప‌థకాల‌పై క‌స‌ర‌త్తు సాగిస్తోందిః ప్ర‌ధాని మోడీ

న్యూఢిల్లీ : హ‌రియాణ‌లోని రెవారిలో ఎయిమ్స్‌కు ఈరోజు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శంకుస్ధాప‌న చేశారు. అనంత‌రం మోడీ బ‌హ‌రంగ స‌భ‌లో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని

Read more

ఆపై తెలంగాణలో కూడా బిజెపి ప్రభుత్వమే వస్తుందిః రాజాసింగ్

కెసిఆర్ చేసిన అప్పులు తీర్చలేక కాంగ్రెస్ చేతులెత్తేస్తుందని వ్యాఖ్య హైదరాబాద్‌ః తెలంగాణను అభివృద్ధి చేయడం కేవలం బిజెపికి మాత్రమే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.

Read more

తెలంగాణలో మొదటిసారి బిజెపి ప్రభుత్వం రాబోతుందిః ప్రధాని మోడీ ధీమా

అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని హామీ కరీంనగర్‌: హుజూరాబాద్ ఉప ఎన్నికతో సిఎం కెసిఆర్‌కు ట్రైలర్ చూపించామని, ఈ ఎన్నికల్లో పూర్తి సినిమా చూపిస్తామని ప్రధాని

Read more

రెజ‌ర్ల‌కు దేశ ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిల‌వాలిః మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌ః తెలంగాణ మంత్రి కెటిఆర్‌ ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న చేస్తున్న రెజ‌ర్ల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. రెజ‌ర్ల‌పై ఢిల్లీ పోలీసుల తీరును కేటీఆర్ ఖండించారు. అంత‌ర్జాతీయ

Read more

అస్సాంలో మూడు రోజుల్లో 2200 మందికి పైగా భర్తల అరెస్టు

బాల్య వివాహాలపై బిజెపి ప్రభుత్వం ఉక్కుపాదం18 ఏళ్లలోపు బాలికలను వివాహం చేసుకున్న పురుషులపై కేసులు అస్సాం: అస్సాం రాష్ట్రంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఒకే రకమైన కేసులో

Read more

కేంద్రం వైఖరిపై కేసీఆర్ సమరశంఖం.. పలువురు సీఎంలతో మంతనాలు

పలు విపక్ష పార్టీల నేతలు, జాతీయ నాయకులతోనూ మాట్లాడుతున్నట్టు టీఆర్ఎస్ ప్రకటన హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్‌ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై పోరాటం కోసం దేశవ్యాప్తంగా

Read more

రైతుల కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటం అభినంద‌నీయం : రాకేశ్

ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం ఇలా ఢిల్లీలో పోరాడ‌డం కేంద్ర స‌ర్కారుకే సిగ్గుచేటు.. రాకేశ్ టికాయ‌త్‌ న్యూఢిల్లీ: రైతు ఉద్య‌మ నేత రాకేశ్ టికాయ‌త్ తెలంగాణ ధాన్యం సేక‌ర‌ణ‌పై

Read more

ఇబ్బంది ప‌డే వారు న‌న్ను ఆన్ ఫాలో అవ్వండి : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : కేంద్ర ప్ర‌భుత్వం, ప్ర‌ధాని మోడీని విమ‌ర్శిస్తూ పోస్టింగ్స్ పెట్టిన ప్ర‌తీసారి ఇబ్బంది ప‌డే వారు ట్విట్ట‌ర్‌లో త‌న‌ను అనుస‌రించొద్ద‌ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి

Read more

బీజేపీకి స‌వాల్ విసిరిన అర‌వింద్ కేజ్రీవాల్

మునిసిప‌ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధిస్తే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంట న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ బుధ‌వారం ఢిల్లీ అసెంబ్లీ

Read more