అండర్​వాటర్​ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోడీ

బంగాల్​ ః ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బంగాల్​లోని కోల్​కతాలో నిర్మించిన దేశంలోనే తొలి అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి మెట్రో

Read more

పెద్దన్న అన్నంత మాత్రాన వారిద్దరు కలిసినట్లుగా భావించాలా? : కిషన్ రెడ్డి

హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని పెద్దన్న అని సంబోధించడం రాజకీయ చర్చకు దారి తీసిన అంశంపై కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్

Read more

అండ‌ర్‌వాట‌ర్ మెట్రో ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ

న్యూఢిల్లీ: కోల్‌క‌త్తాలో నిర్మించిన అండ‌ర్‌వాట‌ర్ మెట్రో ట‌న్నెల్‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రేపు ప్రారంభించ‌నున్నారు. హౌరా మైదాన్‌-ఎస్‌ప్ల‌నేడ్ మెట్రో సెక్ష‌న్ వెళ్లే మార్గంలో ఉన్న న‌ది కింద

Read more

భారత్‌ ప్రపంచానికి ఆశాకిరణంలా మారిందిః ప్రధాని మోడీ

హైదరాబాద్‌ః సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదట పటేల్‌గూడ నుంచి పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం అక్కడ

Read more

రెండో రోజు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన వివరాలు..

హైదరాబాద్‌ః ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండవ రోజు తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన సంగారెడ్డి చేరుకోనున్నారు. 10.45 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెడతారు.

Read more

ప్రధాని మోడీకి సిఎం రేవంత్ రెడ్డిస్వాగతం పలుకుతారని భావిస్తున్నాంః కిషన్ రెడ్డి

హైదరాబాద్‌ః ప్రధాని తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భాల్లో స్వాగతం పలికే సంప్రదాయాన్ని మాజీ సీఎం కెసిఆర్ అప్పట్లో తుంగలో తొక్కారని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Read more

మోడీతో బిల్ గేట్స్ సమావేశం..ఏఐ సహా పలు అంశాలపై చర్చ

న్యూఢిల్లీః ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. మోడీతో సమావేశం స్ఫూర్తిమంతమని గేట్స్ అన్నారు.

Read more

మార్చి 4న తెలంగాణ కు ప్రధాని మోడీ

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి తెలంగాణ లో ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రులు పర్యటించబోతున్నారు. పది ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న

Read more

నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీః గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. గ్రూప్ కెప్టెన్లు పి.బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్,

Read more

రైతుల ఖాతాల్లో జమకానున్న కిసాన్‌ సమ్మాన్‌ నిధులు..!

న్యూఢిల్లీః కేంద్రం రైతులకు తీపి కబురు చెప్పింది. రైతుల ఖాతాల్లో కిసాన్‌ సమ్మాన్‌ డబ్బులను బుధవారం జమ చేయనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళ, బుధవారారాల్లో కేరళ,

Read more

రైతు సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందిః ప్రధాని మోడీ

రైతుల ఆందోళనల నేపథ్యంలో మోడీ ట్వీట్ న్యూఢిల్లీః తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రధాన డిమాండ్ తో ఢిల్లీ బార్డర్లలో రైతులు ఆందోళన

Read more