లోక్‌సభ ఎన్నికల 7వ దశ ఓటర్లకు ప్రధాని మోడీ సందేశం

న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని మొత్తం 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ

Read more

45 గంట‌ల పాటు ధ్యానం చేయ‌నున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీః సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ వివేకానంద రాక్‌ మెమోరియల్‌ వద్ద సుదీర్ఘ

Read more

నేను భగత్‌సింగ్‌ అనుచరుడిని..దేశాన్ని రక్షించేందుకు 100 సార్లైనా జైలుకెళ్తా: కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more

క‌న్యాకుమారిలో 45 గంట‌ల ధ్యానం చేయనున్న ప్ర‌ధాని మోడీ

న్యూఢిల్లీ : ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం నుంచి క‌న్యాకుమారిలో 45 గంట‌ల పాటు ధ్యానం చేయ‌నున్నారు. ప్ర‌తిష్టాత్మ‌క వివేకానంద రాక్ మెమోరియ‌ల్‌లో ఆయ‌న ధ్యానం

Read more

ఈరోజు ఒడిశాలో ప్రధాని మోడీ పర్యటన

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రధాని మోడీ ఒడిశాలో పర్యటించనున్నారు. మూడు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. బరిపాడలో ఆ తర్వాత బాలాసోర్‌లో, కేంద్రపరాలో

Read more

ఎన్టీఆర్ విశిష్ట నటుడు : ప్రధాని మోడీ కితాబు

న్యూఢిల్లీః విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా

Read more

నలభై ఏళ్లల్లో ఎన్నడూ చూడని గరిష్ఠ స్థాయిలో కశ్మీర్‌లో పోలింగ్ : ప్రధాని మోడి

న్యూఢిల్లీః జమ్మూకశ్మీర్‌లో ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదవడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో పరిస్థితులపై అనుమానాలు వ్యక్తం చేసిన వారికి, ప్రపంచానికి కశ్మీరీలు

Read more

ప్ర‌తి ఓటు లెక్క‌లోకి వ‌స్తుంది.. మీ ఓటును కూడా విలువైంది: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఈరోజు ఆరో విడుత లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోలింగ్ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ సందేశం ఇచ్చారు. ప్ర‌తి ఓటు విలువైన‌ద‌ని, మీ ఓటును కూడా

Read more

దేవుడు నాకు శక్తి ఇస్తున్నాడు..2047 నాటికి లక్ష్యాన్ని సాధిస్తా: ప్రధాని మోడీ

న్యూఢిల్లీః ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన కోసం తాను 2047 వరకు 24 గంటలపాటు పనిచేసేలా దేవుడే తనను నియమించాడని విశ్వసిస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.

Read more

ప్రధాని మోడీ చరిత్రకు సరైన వైపు నిలబడ్డారు: ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ప్రశంసలు

న్యూఢిల్లీః గతేడాది అక్టోబర్ 7న తమ దేశంలో హమాస్ ఉగ్రవాదులు సృష్టించిన నరమేధం అనంతరం ఇజ్రాయెల్‌కు భారత్ అండగా నిలిచిందని ఆ దేశాధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ గుర్తుచేసుకున్నారు.

Read more

పేద ప్రజల సొమ్ము..తిరిగి పేదల వద్దకే చేర్చేందుకు మార్గం వెతుకుతున్నాంః ప్రధాని మోడీ

న్యూఢిల్లీః అక్రమార్కుల నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వెలికి తీస్తున్న సొమ్ముపై ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల

Read more