ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టులు మృతి

న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో బుధవారం భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మాడేడ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కూంబింగ్‌ నిర్వహిస్తున్న

Read more

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రోసారి తుపాకుల మోత..ఏడుగురు నక్సల్స్ హ‌తం

న్యూఢిల్లీః ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రోసారి తుపాకుల మోత మోగింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఏడుగురు మావోయిస్టులు హ‌తమ‌య్యారు. నారాయ‌ణ్‌పూర్ జిల్లా అబుజ్ మ‌డ్ అట‌వీ ప్రాంతంలో పోలీసులు, న‌క్స‌ల్స్

Read more

తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి

హైదరాబాద్‌ః ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది.

Read more

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన మంగళవారం ఉదయం బీజాపుర్ జిల్లా కొర్చెలి అటవీ ప్రారంతంలో జరిగింది. ఆపరేషన్​

Read more

బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్..రుగురు మావోయిస్టుల మృతి

బీజాపూర్ : ఛత్తీస్ గఢ్ లో బుధవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని చికుర్ బత్తి, పుస్బాక అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా

Read more

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు.. 10 మంది పోలీసులు మృతి

దంతేవాడః ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతెవాడ లో మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.పోలీసులు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ ముగించుకుని

Read more

సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్‌.. ముగ్గురు జ‌వాన్లు మృతి

బీజాపూర్: ఛ‌త్తీస్‌గ‌ఢ్ సుక్మా జిల్లా కుందేడ్ సమీపంలో భద్రత బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈరోజు

Read more

రేపు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

మావోయిస్టులు రేపు (మంగళవారం) తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. ఛతీస్గడ్ మరియు మహారాష్ట్ర సరిహద్దుల్లోని గచ్చిబౌలిలో జరిగిన ఎన్కౌంటర్ ను నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. ఆదివారం

Read more

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతి

రాంచీ: జార్ఖండ్‌లోని సెరియకేలా-ఖర్సవాన్‌ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. శుక్రవారం ఉదయం బరుడా అటవీ ప్రాంతంలో

Read more

తెలంగాణలో మళ్లీ మొదలైన మావోయిస్టుల కదలికలు

తెలంగాణ లో మావోయిస్టుల కదలికలు మళ్లీ మొదలవ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో

Read more

దేశంలో హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదుః గవర్నర్ ఆర్ఎన్ రవి

దేశ భద్రత అంశాలపై ప్రసంగం కొచ్చిః అంతర్గత భద్రతకు ప్రస్తుత సవాళ్లు అనే అంశంపై కొచ్చిలో ఏర్పాటు చేసిన సదస్సులో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మాట్లాడుతూ..

Read more