బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్..రుగురు మావోయిస్టుల మృతి

బీజాపూర్ : ఛత్తీస్ గఢ్ లో బుధవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని చికుర్ బత్తి, పుస్బాక అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా

Read more

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు.. 10 మంది పోలీసులు మృతి

దంతేవాడః ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతెవాడ లో మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.పోలీసులు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ ముగించుకుని

Read more

సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్‌.. ముగ్గురు జ‌వాన్లు మృతి

బీజాపూర్: ఛ‌త్తీస్‌గ‌ఢ్ సుక్మా జిల్లా కుందేడ్ సమీపంలో భద్రత బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈరోజు

Read more

రేపు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

మావోయిస్టులు రేపు (మంగళవారం) తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. ఛతీస్గడ్ మరియు మహారాష్ట్ర సరిహద్దుల్లోని గచ్చిబౌలిలో జరిగిన ఎన్కౌంటర్ ను నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. ఆదివారం

Read more

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతి

రాంచీ: జార్ఖండ్‌లోని సెరియకేలా-ఖర్సవాన్‌ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. శుక్రవారం ఉదయం బరుడా అటవీ ప్రాంతంలో

Read more

తెలంగాణలో మళ్లీ మొదలైన మావోయిస్టుల కదలికలు

తెలంగాణ లో మావోయిస్టుల కదలికలు మళ్లీ మొదలవ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో

Read more

దేశంలో హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదుః గవర్నర్ ఆర్ఎన్ రవి

దేశ భద్రత అంశాలపై ప్రసంగం కొచ్చిః అంతర్గత భద్రతకు ప్రస్తుత సవాళ్లు అనే అంశంపై కొచ్చిలో ఏర్పాటు చేసిన సదస్సులో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మాట్లాడుతూ..

Read more

ఏపీలో మావోయిస్టుల దుశ్చర్య : బస్సుకు మావోయిస్టుల నిప్పు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చింతూరు మండలంలోని కొత్తూరు దగ్గర ఆదివారం రాత్రి మావోయిస్టులు ప్రైవేట్ బస్సుకు నిప్పుపెట్టారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా

Read more

ములుగులో దారుణం : మాజీ సర్పంచ్ ను హత్య చేసిన మావోలు

ములుగు జిల్లాలో మావోలు దారుణానికి ఒడిగట్టారు. రెండు రోజుల క్రితం మాజీ సర్పంచ్ ను కిడ్నప్ చేసిన మావోలు..అతడ్ని చంపినట్లు లేఖ విడుదల చేసారు. ములుగు జిల్లా

Read more

ములుగులో మాజీ సర్పంచ్‌‌ని కిడ్నాప్ చేసిన మావోలు

ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు మాజీ సర్పంచ్ రమేశ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేయడం సంచలనంగా మారింది. సోమవారం సాయంత్రం చర్లకి వెళ్తుండగా ఆయన్ను కిడ్నాప్ చేసినట్లు

Read more

మావోయిస్ట్‌లు బీభత్సం : దంతేవాడ జిల్లాలో రైలుపట్టాలు తొలగించారు

దంతేవాడ జిల్లా మావోయిస్ట్‌లు బీభత్సం సృష్టించారు. దంతేవాడ జిల్లా భాన్సీ, కమలూర్ మధ్యలో రైలుపట్టాలు తొలగించడం తో కిరండోల్ నుండి విశాఖపట్నంకి ఐరన్ ఓర్ లోడుతో వెళుతున్న

Read more