తెలంగాణ-చత్తీస్గఢ్ సరిహద్దులో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి
హైదరాబాద్ః ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది.
Read more