కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు లష్కరే ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు లష్కరే తొయీబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం

Read more

భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు..ఉద్రవాది హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ షోపియాన్‌లోని కతోహలెన్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఈరోజు ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. ఈ సందర్భంగా

Read more

జమ్ముకశ్మీర్‌లో 4.7 తీవ్రతతో భూకంపం

కార్గిల్‌: జమ్ముకశ్మీర్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 7.38 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.7 గా

Read more

జమ్ముకశ్మీర్ కుప్వారాలో భారీ ఎన్ ​కౌంటర్​.. నలుగురు ఉగ్రవాదులు హతం

కుప్వారాః జమ్ముకశ్మీర్ కుప్వారాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారాలోని మచల్​ సెక్టార్ లో గల నియంత్రణరేఖ

Read more

జమ్ము-శ్రీనగర్‌ హైవేపై లోయలో పడిన బస్సు.. 10 మంది మృతి

జమ్మూకాశ్మీర్ లోని జాజ్జర్‌ కోట్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం అమృత్‌సర్‌ నుండి కత్రా వెళ్తున్న బస్సు.. జాజ్జర్‌ సమీపంలో బ్రిడ్జిపై నుంచి లోయలో

Read more

బారాముల్లాలో ఎన్‌కౌంటర్‌ లో లష్కరే ఉగ్రవాది హతం..

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు లష్కరే ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. బారాముల్లా జిల్లాలోని కుంజర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారాన్ని అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు

Read more

ఆర్మీ వాహనంపై దాడి.. డ్రోన్లు, స్నిఫ‌ర్ డాగ్‌ల‌తో ఉగ్ర‌వాదుల కోసం భారీగా గాలింపు

శ్రీనగర్‌ః జ‌మ్మూక‌శ్మ‌ర్‌లో పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహ‌నంపై ఉగ్ర‌వాదులు గ్రేనేడ్ దాడి చేసిన ఘ‌ట‌న‌లో అయిదుగురు జ‌వాన్లు చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. అయితే బాట‌-దోరియా ప్రాంతంలో ప్ర‌స్తుతం

Read more

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

పుల్వామా: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని

Read more

జమ్ముకశ్మీర్‌లో 3.6 తీవ్రతతో స్వల్ప భూకంపం

ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదన్న అధికారులు శ్రీనగర్‌: టర్కీ, సిరియాలో భూకంపాలతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరిచిపోకముందే భారత్ లో జమ్మూ కశ్మీర్‌లో

Read more

జమ్మూ కాశ్మీర్‌లో ఐదుగురు హిజ్బుల్ ఉగ్రవాదులు అరెస్ట్‌

శ్రీనగర్‌ః జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్రను భద్రతా బలగాలు ఛేదించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు ఆయుధాలు సరఫరా చేస్తున్న ఐదుగురు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు.

Read more

సోపియాన్‌లో కాశ్మీరీ పండిట్‌ను హతమార్చిన ఉగ్రవాదులు

శ్రీనగర్‌ః ఈరోజు ఉదయం జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు హతమార్చారు. దీంతో సోపియాన్ జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు.కశ్మీరీ పండిట్‌పై విచక్షణారహితంగా ఉగ్రవాదులు కాల్పులు

Read more