మరో ఎన్కౌంటర్..ఇద్దరు జవాన్లకు గాయాలు
జమ్ముః జమ్ముకాశ్మీర్లో ఈరోజు ఉదయం( గురువారం) మరో ఎన్కౌంటర్ జరిగింది. దోడా జిల్లాలోని అటవీ గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్
Read moreNational Daily Telugu Newspaper
జమ్ముః జమ్ముకాశ్మీర్లో ఈరోజు ఉదయం( గురువారం) మరో ఎన్కౌంటర్ జరిగింది. దోడా జిల్లాలోని అటవీ గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్
Read moreజమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లా గండోహ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి దగ్గర నుంచి ఆయుధాలు, మందుగుండు
Read moreశ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు లష్కరే తొయీబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం
Read moreశ్రీనగర్: జమ్ముకశ్మీర్ షోపియాన్లోని కతోహలెన్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఈరోజు ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. ఈ సందర్భంగా
Read moreకార్గిల్: జమ్ముకశ్మీర్లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 7.38 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.7 గా
Read moreకుప్వారాః జమ్ముకశ్మీర్ కుప్వారాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారాలోని మచల్ సెక్టార్ లో గల నియంత్రణరేఖ
Read moreజమ్మూకాశ్మీర్ లోని జాజ్జర్ కోట్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం అమృత్సర్ నుండి కత్రా వెళ్తున్న బస్సు.. జాజ్జర్ సమీపంలో బ్రిడ్జిపై నుంచి లోయలో
Read moreజమ్ముకశ్మీర్లోని బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు లష్కరే ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. బారాముల్లా జిల్లాలోని కుంజర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారాన్ని అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు
Read moreశ్రీనగర్ః జమ్మూకశ్మర్లో పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు గ్రేనేడ్ దాడి చేసిన ఘటనలో అయిదుగురు జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే బాట-దోరియా ప్రాంతంలో ప్రస్తుతం
Read moreపుల్వామా: జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని
Read moreఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదన్న అధికారులు శ్రీనగర్: టర్కీ, సిరియాలో భూకంపాలతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరిచిపోకముందే భారత్ లో జమ్మూ కశ్మీర్లో
Read more