జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

పుల్వామా: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని

Read more

జమ్ముకశ్మీర్‌లో 3.6 తీవ్రతతో స్వల్ప భూకంపం

ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదన్న అధికారులు శ్రీనగర్‌: టర్కీ, సిరియాలో భూకంపాలతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరిచిపోకముందే భారత్ లో జమ్మూ కశ్మీర్‌లో

Read more

జమ్మూ కాశ్మీర్‌లో ఐదుగురు హిజ్బుల్ ఉగ్రవాదులు అరెస్ట్‌

శ్రీనగర్‌ః జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్రను భద్రతా బలగాలు ఛేదించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు ఆయుధాలు సరఫరా చేస్తున్న ఐదుగురు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు.

Read more

సోపియాన్‌లో కాశ్మీరీ పండిట్‌ను హతమార్చిన ఉగ్రవాదులు

శ్రీనగర్‌ః ఈరోజు ఉదయం జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు హతమార్చారు. దీంతో సోపియాన్ జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు.కశ్మీరీ పండిట్‌పై విచక్షణారహితంగా ఉగ్రవాదులు కాల్పులు

Read more

ఉగ్రవాదుల ఏరివేత .. టెర్రరిస్టు హతం

శ్రీనగర్ః జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతున్నది. అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కొకెర్‌నాగ్‌ ప్రాంతంలోని తంగ్‌పవా వద్ద ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా

Read more

జమ్ము కశ్మీర్​లో వరుస పేలుళ్లు

జమ్ము కశ్మీర్‌లోని ఉదంపుర్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి. 8 గంటల వ్యవధిలో ఒకేచోట రెండు పేలుళ్లు సంభవించాయి. సాధారణంగా కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు, ఎన్‌కౌంటర్‌ల ఘటనలు తరచూ

Read more

లోయలో పడిన మినీ బస్సు.. 9 మంది దుర్మరణం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లోని సావ్జియాన్ ప్రాంతంలో మినీ-బస్సు ప్రమాదం జరిగింది. పూంచ్ జిల్లాలో ప్రమాదవశాత్తు మినీ బస్సు లోయలో పడిపోవడంతో 9

Read more

జమ్ముకశ్మీర్​లో ఘోర ప్రమాదం…ఆరుగురు జవాన్ల మృతి

జమ్ముకశ్మీర్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణీస్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ఐటీబీపీ జవాన్లు మృతిచెందగా.. మరో 32 మంది జవాన్లు గాయపడినట్లు

Read more

జమ్ముకశ్మీర్‌లో భారీగా పట్టుబడిన పేలుడు పదార్థాలు

శ్రీనగర్‌ః జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. స్వాతంత్య్ర దినోత్వ వేడుకలు సమీపిస్తున్న వేళ పుల్వామాలోని తహబ్‌ క్రాసింగ్‌ వద్ద పెద్దమొత్తంలో పేలుడు పదార్ధాలను

Read more

దేశంలో హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదుః గవర్నర్ ఆర్ఎన్ రవి

దేశ భద్రత అంశాలపై ప్రసంగం కొచ్చిః అంతర్గత భద్రతకు ప్రస్తుత సవాళ్లు అనే అంశంపై కొచ్చిలో ఏర్పాటు చేసిన సదస్సులో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మాట్లాడుతూ..

Read more

భారీ వర్షాలు.. మరోసారి అమర్​ నాథ్​ యాత్ర నిలిపివేత

అంతా ఎక్కడికక్కడే క్యాంపుల్లో నిలిపివేత శ్రీనగర్‌ః ఎడతెరిపిలేని వర్షాల కారణంగా మరోసారి అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వర్షాలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో యాత్రకు ఆటంకాలు ఎదురవుతున్నాయని..

Read more