మ‌హారాష్ట్ర‌లో భారీ ఎన్‌కౌంట‌ర్.. ఐదుగురు మావోల మృతి

గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు గ‌డ్చిరోలి : మహారాష్ట్రలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గడ్చరోలి జిల్లా గ్యారపట్టి

Read more

తెలంగాణ-ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దులో ఎదురుకాల్పులు

ముగ్గురు మావోయిస్టుల మృతి హైదరాబాద్: తెలంగాణ-ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దులో సోమ‌వారం ఉద‌యం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని ములుగు జిల్లా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ స‌రిహ‌ద్దులో సంభవించింది.

Read more

విశాఖలో ఎదురు కాల్పులు ..ఆరుగురు మావోలు మృతి

కొయ్యూరు మండ‌లం మంప పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఘ‌ట‌న‌ కొయ్యూరు : విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం తీగమెట్ట వద్ద ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్‌ దళాలకు, మావోయిస్టులకు

Read more

ఎదురుకాల్పుల్లో 24 మంది జవాన్లు మృతి

భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు Chhattisgarh: భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి . బీజాపూర్‌-సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని తెర్రం

Read more

సొంత కమాండర్‌నే హత్య చేసిన మావోయిస్టులు

వ్యక్తిగత కక్షలతో అమాయక ఆదివాసీలను హత్య చేస్తున్నాడని ఆరోపణ చత్తీస్‌గఢ్‌: వ్యక్తిగత కక్షలతో అమాయక గిరిజనులను చంపుతున్నాడని ఆరోపిస్తూ చత్తీస్‌గఢ్ మావోయిస్టులు సొంత కమాండర్‌నే హత్యచేశారు. బీజాపూర్

Read more

ఎదురుకాల్పులు..మావోయిస్టు మృతి

దేవెళ్లగూడెం అటవీ ప్రాంతంలో ఘటన కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. గుండాల మండలం దేవెళ్లగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో

Read more

నేడు తెలంగాణ బంద్‌కు మావోల పిలుపు

అడవుల్లో హై అలర్ట్ హైదరాబాద్‌: ప్రజాకవి, విరసం నేత వరవరరావును విడుదల చేయాలని కోరుతు శనివారం తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ

Read more

ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోలు హతం

భువనేశ్వర్‌: ఒడిశాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. కందమాల్‌ జిల్లా సకేళి అడవిలో గురువారం పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. సాయంత్రం సమయంలో పోలీసులకు, మావోయిస్టులు తారసపడ్డారు.

Read more

25న రాష్ట్ర బంద్‌కు మావోయిస్టుల పిలుపు

వరవరరావు నిర్బంధానికి నిరసనగా పిలుపు హైదరాబాద్‌: విప్లవ కవి వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఈ నెల 25న శనివారం తెలంగాణ బంద్‌కు

Read more

జనజీవ స్రవంతిలో కలిసిన 18 మంది మావోలు

దంతెవాడ కలెక్టర్, ఎస్పీల ఎదుట లొంగుబాటు చత్తీస్‌గఢ్‌: 18 మంది మావోయిస్టులు తీవ్రవాదానికి స్వస్తి చెప్పి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.  మావోయిస్టు అనుబంధ సంస్థలైన చేతన నాట్యమండలి,

Read more

ఎదురు కాల్పుల్లో 8 మంది మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు 30 గంటల నుంచి

Read more