డీజీపీ, ఈసీకి లేఖ రాసిన రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ః తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు తనకు తగిన భద్రత ఇవ్వాలని పేర్కొంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డీజీపీ అంజనీ కుమార్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల

Read more

పోలీసులను వీఐపీల రక్షకులుగా కాకుండా… సేవకులుగా పరిగణిస్తున్నారుః రాజాసింగ్

మహమూద్ అలీపై సిఎం కెసిఆర్‌, డీజీపీలు చర్యలు తీసుకుంటారా? హైదరాబాద్‌ః నిన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినం కార్యక్రమంలో తన సెక్యూరిటీ సిబ్బందిపై హోంమంత్రి మహమూద్

Read more

ఈటెల రాజేందర్ భద్రతపై మంత్రి కెటిఆర్ ఆరా

ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ తో వెరిఫై చేయించాలన్న కెటిఆర్ హైదరాబాద్‌ః తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారంటూ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు

Read more

8న ప్రధాని పర్యటన..సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆంక్షలు

కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న రైల్వే పోలీసులు హైదరాబాద్‌ః ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పలు ఆంక్షలు విధించారు. ఏప్రిల్

Read more

టిక్‌ టాక్‌ పై నిషేధం విధించిన కెనడా

గోప్యత, భద్రతా కారణాలను ప్రస్తావించిన కెనడా ఒట్టావాః టిక్ టాక్ కు మరో దేశం చెక్ పెట్టింది. చైనాకు చెందిన ఈ యాప్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్టు కెనడా

Read more

సెక్యూరిటీ తొలగింపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తెలంగాణ ప్రభుత్వ తీరు ఫై హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసారు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే

Read more

17 నుంచి శబరిమల యాత్ర .. 14 వేల మంది పోలీసులతో భద్రత

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కేరళ పోలీస్ బాస్ తిరువనంతపురం: ఈ నెల 17 శబరిమల యాత్ర ప్రారంభం కానుంది. దీంతో యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు

Read more

దేశంలో హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదుః గవర్నర్ ఆర్ఎన్ రవి

దేశ భద్రత అంశాలపై ప్రసంగం కొచ్చిః అంతర్గత భద్రతకు ప్రస్తుత సవాళ్లు అనే అంశంపై కొచ్చిలో ఏర్పాటు చేసిన సదస్సులో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మాట్లాడుతూ..

Read more

ప్రస్తుతం నాకు ఎలాంటి సెక్యూరిటీ లేదుః పయ్యావుల కేశవ్

గన్ మెన్ లేకుండానే చంద్రబాబు నివాసం వద్దకు వచ్చిన వైనం అమరావతిః టీడీపీ సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌ భద్రత విషయంపై తాజాగా చర్చలు జరుగుతున్న విషయం

Read more

కశ్మీర్‌లో మరోసారి డ్రోన్​ సంచారం

ఇవ్వాళ తెల్లవారుజామున 4.05 గంటలకు ఘటన శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లో డ్రోన్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్ దాడి జరిగి నెల

Read more

సీరం సిఇఓ అదర్‌ పూనావాలాకు వై-కేటగిరీ భద్రత

కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ New Delhi: కరోనా వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్‌’ తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సిఇఓ అదర్‌ పూనావాలాకు భద్రత పెంచుతూ

Read more