మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం..14 మంది మృతి

న్యూఢిల్లీః మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. దిండోరీలోని బంద్​ఝర్ ఘాట్ ప్రాంతంలో ఓ పికప్ వాహనం నియంత్రణ కోల్పోయి బోల్తా పడిన ఘటనలో 14 మంది ప్రాణాలు

Read more