జీ20 సదస్సు వ్యయంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

న్యూఢిల్లీః భారత్‌ అధ్యక్షతన జీ20 శిఖరాగ్ర సదస్సు ఘనంగా ముగిసింది. ఈ సదస్సును భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా.. విజయవంతంగా నిర్వహించిందని ప్రపంచ దేశాధినేతలు ప్రశంసించిన విషయం తెలిసిందే.

Read more

ఇంకా ఢిల్లీలోనే ఉండిపోయిన కెనడా ప్రధాని

కెనడా ఆర్మీ పంపించిన ప్రత్యామ్నాయ విమానం లండన్‌కు దారి మళ్లింపు న్యూఢిల్లీః భారత్ నాయకత్వంలో న్యూఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. ఆ సదస్సుకు

Read more

ప్రధాని మోడీని చూసి దేశమంతా గర్విస్తోందిః షారుఖ్ ఖాన్

జీ20 సదస్సు విజయవంతం చేశారన్నబాలీవుడ్ బాద్ షా ముంబయిః దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ20 దేశాల సదస్సుపై బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ స్పందించారు.

Read more

విమానంలో సాంకేతిక లోపం..ప్రస్తుతం భారత్‌లోనే కెనడా ప్రధాని

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవరకూ ప్రధాని ట్రూడో, ఆయన బృందం భారత్‌లో ఉంటుందని ప్రకటన న్యూఢిల్లీః జీ20 శిఖరాగ్ర సమావేశాల అనంతరం స్వదేశానికి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న కెనడా ప్రధాని

Read more

మోడీ ప్రభుత్వంపై శశిథరూర్ ప్రశంసలు..విమర్శలు

ఢిల్లీ డిక్లరేషన్ ద్వారా సభ్య దేశాలను ఏకతాటిపైకి తెచ్చారంటూ ప్రశంసలు జీ20 విజయాన్ని బిజెపి తమ ఆస్తిగా మార్చుకునే ప్రయత్నం కూడా అని విమర్శ న్యూఢిల్లీః కాంగ్రెస్

Read more

ప్రపంచ మంచి కోసం కలసి పనిచేద్దాం: ప్రధాని మోడీ

పెరిగిపోయిన అపనమ్మకాన్ని తొలగించుకుందామని పిలుపు న్యూఢిల్లీః జీ20 సదస్సు వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. కరోనా తర్వాత ప్రపంచంలో అపనమ్మకం పెరిగిపోయిందంటూ..

Read more

జీ20లో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం

న్యూఢిల్లీః జీ20 సదస్సు లో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. నేడు భారత్‌ మండపంలో జరిగిన వన్‌ ఎర్త్‌ సెషన్‌

Read more

జీ20 సదస్సులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాన మోడీ

మొరాకో భూకంప విషాదంపై ప్రధాని మోడీ సంతాపం న్యూఢిల్లీః భారత్ తొలిసారిగా అతిథ్యమిస్తున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు ఢీల్లీ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచ దేశాలకు ప్రధాన

Read more

జీ20 స‌ద‌స్సు.. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ‘కోణార్క్ వీల్’

న్యూఢిల్లీః భారత్ వేదికగా తొలిసారిగా జీ-20 శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఢీల్లీ వేదికగా ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వివిధ దేశాలకు చెందిన అగ్రనేతలు హాజరయ్యారు. ప్రపంచ దేశాల

Read more

ప్రపంచ నాయకులను స్వాగతించేందుకు భారత మండపానికి చేరుకున్న ప్రధాని మోడీ

10.30 గంటలకు సదస్సు ప్రారంభమయ్యే అవకాశం న్యూఢిల్లీః ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీ20 సదస్సు నేడు ప్రారంభం కానుంది. దేశరాజధాని ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత మండపం

Read more

G20 సదస్సుకు సిద్దమైన ఢిల్లీ..

ఢిల్లీ వేదికగా G20 సదస్సు 2023 జరగబోతుంది. ఈ నెల 09 , 10 న జరగబోయే ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సహా 40కి

Read more