యూరప్ పర్యటనకు వెళ్లిన రాహుల్‌ గాంధీ

వారం రోజులపాటు యూరప్‌లో పర్యటించనున్న రాహుల్ గాంధీ న్యూఢిల్లీః జీ20 సదస్సుకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వారం రోజుల యూరప్ పర్యటనకు వెళ్లారు. అక్కడాయన

Read more

జీ-20 స‌ద‌స్సు .. ఢిల్లీలో క‌ట్టుదిట్టమైన భ‌ద్ర‌త ఏర్పాట్లు

న్యూఢిల్లీః ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ-20 స‌ద‌స్సును నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌ద‌స్సుకు ప్ర‌పంచ దేశాల అధినేత‌లు హాజ‌రు కానున్నారు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలో

Read more

”భారత్”గా మారనున్న “ఇండియా” ?

దుమారం రేపుతున్న రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రిక! న్యూఢిల్లీః కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతోంది. మన దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా

Read more

జీ-20 సదస్సుకు ప్రధాని లీ కియాంగ్ హాజరు: చైనా ప్రకటన

తన స్థానంలో ప్రధాని లీకియాంగ్ ను పంపుతున్న జిన్ పింగ్ బీజింగ్‌ః ఢిల్లీలో ఈ నెల 9, 10వ తేదీల్లో జరిగే జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షుడు

Read more

జీ20 పై నిర్ణయం నిరాశ కలిగించిందిః జో బైడెన్

జీ 20 మీటింగ్ కు జిన్ పింగ్ డుమ్మా..? వాషింగ్టన్‌ః భారతదేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరుకాబోరంటూ ప్రచారం

Read more

మనల్ని విభజించే వాటిపై కాదు.. ఏకం చేసే దానిపై దృష్టి పెట్టాలిః ప్రధాని మోడీ

జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో మోడీ ప్రసంగం న్యూఢిల్లీః ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు మందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రపంచదేశాల

Read more

నేడు ఢిల్లీకి వెళ్లనున్న జగన్‌, చంద్రబాబు

జీ20 సదస్సు నిర్వహణపై ప్రధాని అధ్యక్షతన సమావేశం అమరావతిః సిఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. తదుపరి జీ20 సదస్సు నిర్వహణ బాధ్యతలు

Read more

‘జీ20’ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్‌

న్యూఢిల్లీః జీ-20 అధ్యక్ష బాధ్యతలను మన దేశం చేపట్టింది. పోయిన నెలలో ఇండోనేసియాలో జరిగిన జీ-20 సదస్సులో అధ్యక్ష బాధ్యతలను ఇండియాకు బదిలీ చేశారు. ఈ మేరకు

Read more

ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం

న్యూఢిల్లీః టిడిపి అధినేత చంద్రబాబు కు మరోసారి కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరుకావాల్సిందిగా

Read more

జీ20 సదస్సు లో పలకరించుకున్న మోడీ, సునాక్ లు

భారత్, బ్రిటన్ ల మధ్య రేపు ద్వైపాక్షిక చర్చలు బాలిః భారత సంతతికి చెందిన నేత రిషి సునాన్‌ బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు

Read more

ఆహారం, ఇంధనంపై జీ 20 సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగం

బాలిః ఇండోనేషియాలోని బాలి వేదికగా జరుగుతున్న జీ 20 కూటమి దేశాల సదస్సు కొనసాగుతోంది. బాలిలో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా

Read more