రేపు ఛత్తీస్​గఢ్​లో 70 అసెంబ్లీ ఎన్నికల స్థానాల్లో తుది దశ పోలింగ్

రాయ్‌పూర్‌ : రేపు( శుక్రవారం) ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ రెండో(తుది) విడత ఎన్నికలు జరుగనున్నాయి. 22 జిల్లాల్లోని 70 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతుంది. వీటిలో నక్సల్‌ ప్రభావిత బంద్రనవాగఢ్‌

Read more

ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలు..పేలిన ఐఇడి బాంబు… సిఆర్‌పిఎఫ్ జవాన్ కు గాయాలు

నక్సల్స్ పాతిపెట్టిన బాంబుపై కాలువేయడంతో ఘటన రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి జరుగుతున్న మొదటి విడత ఎన్నికల్లో హింస చెలరేగింది. పోలింగ్ ప్రారంభమైన గంటలోనే సుక్మా జిల్లా తొండమర్కలో

Read more

ఛత్తీస్​గఢ్, మిజోరం లలో కొనసాగుతున్న పోలింగ్

ఛత్తీస్​గఢ్, మిజోరం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రక్రియ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు.. అధికారులు

Read more

నాణేలతో ఎన్నికల నామినేషన్.. తిరస్కరించిన అధికారులు

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి నామినేషన్‌ రుసుమును మొత్తం నాణేల రూపంలో ఇవ్వడాన్ని అధికారులు తిరస్కరించారు. అఖిల భారత

Read more

కేజీ టు పీజీ ఉచిత విద్య- రాహుల్ ప్రకటన

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల హామీలు ప్రకటిస్తుంటారు. ప్రస్తుతం 5 రాష్ట్రాలకు సంబదించిన ఎన్నికలు నవంబర్ నెలలో జరగబోతున్నాయి. ఈ

Read more

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టుల మృతి

బస్తర్‌: పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ఈరోజు ఉదయం 8 గంటలకు కాంకేర్‌ జిల్లాలోని

Read more

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు మృతి

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బండిపొరా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు చనిపోయాడు. బండిపొరా అటవీ

Read more

బీజేపీ తొలి జాబితా విడుదల

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. మధ్య ప్రదేశ్ లో నవంబర్ 17 న , రాజస్థాన్ నవంబర్ 23 న , ఛత్తీస్‌గఢ్‌ లో

Read more

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత

ఆయన మృతిని ధ్రువీకరించిన చత్తీస్‌గఢ్‌ పోలీసులు కరీంనగర్‌‌ః మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి (70) అలియాస్ సంగ్రామ్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ దండకారణ్యంలో చనిపోయారు. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్

Read more

ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల బిజెపి తొలి జాబితా విడుదల

ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది.. మధ్యప్రదేశ్‌లో 39 మందితో తొలి జాబితా న్యూఢిల్లీః త్వరలో ఐదు రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల కోసం బిజెపి ముందుగానే సిద్ధమైంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్

Read more

భయపడే వాడు మోడీ కాదు..సంక్షేమం కోసం అడుగు ముందుకే వేస్తాను: ప్రధాని మోడీ

చత్తీస్‌గఢ్‌లో మార్పు గాలి వీస్తోందని వ్యాఖ్య చత్తీస్‌గఢ్‌: తాను దేనికీ భయపడే వాడిని కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చత్తీస్‌గఢ్‌లో అవినీతి ప్రభుత్వాన్ని బిజెపి వదిలిపెట్టే

Read more