ఢిల్లీ అల్లర్లు ..34కు చేరిన మృతుల సంఖ్య

అన్ని ప్రాంతాల్లో పరిస్థితులు అదుపులో ఉన్నాయన అధికారులు న్యూఢిల్లీ: ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా చెలరేగుతున్న ఆందోళనల్లో మృతుల సంఖ్య 34కు పెరిగింది. మరో 200 మందికిపైగా గాయపడినట్టు

Read more

ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు

ఢిల్లీ వాసుల్లో ధైర్యం నింపిన అజిత్‌ దోవల్‌ న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. అల్లర్ల కారణంగా

Read more

దేశ విస్తృత ప్రయోజనాల కోసమే బిజెపి పనిచేస్తుంది

సీఏఏలో భారతీయ ముస్లింలకు వ్యతిరేకంగా ఒక్క నిబంధన ఉన్నా రాజకీయాల నుంచి తప్పుకుంటా గుంటూరు: దేశ విస్తృత ప్రయోజనాల కోసమే బిజెపి పనిచేస్తుందని ఆ పార్టీ జాతీయ

Read more

అలాంటివాళ్లకే నేను ఉగ్రవాదిలా కనిపిస్తున్నా

యాకుబ్‌ మీనన్‌, ఉమర్‌ ఖలీద్‌ లాంటి వాళ్లను కోర్టుకెళ్లి విడుదల చేయించారు న్యూఢిల్లీ: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బిజెపి నేత కపిల్‌ మిశ్రాను అరెస్టు చేయాలంటూ ప్రతిపక్షాలు

Read more

ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరగడం దురదృష్టకరం

ఢిల్లీ ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలి న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న హింసా ఘటనలపై టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సేహ్వాగ్‌ ఆవేదన వ్యక్తం

Read more

అలాంటి వారిని పాకిస్థాన్‌కు పంపించాలి

ఇక్కడి తిండి తింటూ..పాకిస్థాన్‌ పాట పాడేవాళ్లను కాల్చి చంపాలి బెంగళూరు: పౌరసత్వ నిరసనకారులపై కర్ణాటక బిజెపి ఎమ్మెల్యే అప్పచ్చు రంజన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఏఏ నిరసనల

Read more

అమిత్‌ షా సానుకూలంగా స్పందించారు

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం కేంద్ర హోమంత్రి అమిత్‌ షాతో బేటీ అయ్యారు. నిరసనలు తలెత్తిన ప్రాంతంలో

Read more

ఢిల్లీ అల్లర్లు ప్రభుత్వ ప్రేరేపితమే

ట్రంప్‌ పర్యటనలో ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు? న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లు ప్రభుత్వ ప్రేరేపితమేనని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. ట్రంప్‌ పర్యటనలో ముందస్తు చర్యలు

Read more

ఢిల్లీలో హింసాకాండ..కానిస్టేబుల్‌ మృతి

పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధింపు న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భజన్ పూర్, మౌజ్ పూర్, కబీర్ నగర్ ప్రాంతాల్లో

Read more

సీఏఏ బిల్లుపై ద్వారంపూడి ఎమ్మెల్యే ప్రెస్‌మీట్‌

కాకినాడ: కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ బిల్లుపై వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతున్నారు. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/

Read more

ఉద్ధవ్‌ థాకరేను హెచ్చరించిన ఎస్‌పి నేత

మహారాష్ట్ర: సిఏఏ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు సమాజ్ వాదీ పార్టీ నేత అబు అజ్మీ హెచ్చరికలు జారీ చేశారు. కేరళ, పశ్చిమబెంగాల్ మాదిరి

Read more