వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు నమోదు

అమరావతిః వైసీపీ నేత, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుతో పాటు మరో 24 మందిపైనా

Read more

పవన్ కళ్యాణ్ కాకినాడ టూర్ షెడ్యూల్ ..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూలై 1వ తేదీ నుంచి కాకినాడ జిల్లాలో మూడు రోజులు పర్యటించబోతున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా.. జూలై 1వ

Read more

పవన్ కళ్యాణ్ కు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార – ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సవాళ్లు , ప్రతిసవాళ్లు ఎక్కువైపోతున్నాయి.

Read more

28 నుంచి మూడు రోజుల పాటు కాకినాడలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన

పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్ష అమరావతిః ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కాకినాడలో పర్యటించనున్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాలలో

Read more

లోకేశ్‌ యువగళం పాదయాత్ర.. పైలాన్ ఆవిష్కరణ

పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన బ్రాహ్మణి, దేవాన్ష్, భరత్, మోక్షజ్ఞ తదితరులు రాజులకొత్తూరుః టిడిపి యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు

Read more

పవన్ సమక్షంలో జనసేనలో చేరిన కాకినాడ న్యాయవాది

సుధీర్ తో పాటు ఆయన మద్దతుదారులకు సాదర ఆహ్వానం పలికిన పవన్ భీమవరం: కాకినాడకు చెందిన ప్రముఖ న్యాయవాది తోట సుధీర్ ఈరోజు తన మద్దతుదారులతో కలిసిన

Read more

ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిని హెచ్చరించిన పవన్ కళ్యాణ్

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నీ రోజులు దగ్గర పడ్డాయి.. బలిసి కొట్టుకుంటున్నావు.. మీ నాయకునికి క్లిప్పింగ్స్‌ పంపించుకో..

Read more

ప్రయాణికుల రద్దీ.. కాచిగూడ- కాకినాడ మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు

మరికొన్ని రైళ్లను పొడిగిస్తున్నట్లు వెల్లడించిన అధికారులు హైదరాబాద్‌ః ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాచిగూడ- కాకినాడ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే

Read more

ఆయిల్ ఫ్యాక్టరీ మృతులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా…

గురువారం ఉదయం కాకినాడ జిల్లా పెద్దాపురం (మం) జీరాగంపేటలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయిల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ఊపిరిఆడక ఏడుగురు కార్మికులు

Read more

కాకినాడ జిల్లా ఆయిల్ ఫ్యాక్టరీ ఘటనపై స్పందించిన పవన్‌

పరిశ్రమల్లో రక్షణ చర్యలపై ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్న పవన్ అమరావతిః కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని జి.రాగంపేటలో ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడడం పట్ల

Read more

ఏపీకి పర్యటనకు రానున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

దత్తత గ్రామంతో పాటు మత్స్యపురం గ్రామాన్ని సందర్శించనున్న కేంద్ర మంత్రి న్యూఢిల్లీ : రేపు (గురువారం) ఏపీ పర్యటనకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

Read more