మెజారిటీతో అధికారంలోకి వస్తాం

పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ:అమిత్ షా ధీమా కోల్‌కతా: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టానికి

Read more

కొన్ని అదృశ్య శక్తులు ఢిల్లీలో అల్లర్లు సృష్టించాయి

సీఏఏపై మతం రంగు పులుముతున్నారు హైదరాబాద్‌: దేశాన్ని అస్తిరపరిచేందుకు కొన్ని అదృశ్య శక్తులు ఢిల్లీలో అల్లర్లు సృష్టించాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మండిపడ్డారు. బిజెపి ప్రత్యర్థులు

Read more

ఢిల్లీలో శాంతిభద్రతల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే

ఢిల్లీలో పెద్ద విధ్వంసం జరిగినా ప్రధాని మోడీ ఎందుకు నోరు విప్పడం లేదు హైదరాబాద్‌: ఢిల్లీలో శాంతిభద్రతల బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని ఎంపీ అసదుద్దీన్‌

Read more

షాహీన్‌బాగ్‌ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వ్యతిరేక నిరసనలకు కేంద్రంగా ఉన్న ఢిల్లీలోని షాహీన్‌బాగ్ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాల్ని మోహరించారు. పరిసర ప్రాంతాల్లో

Read more

అమిత్‌ షా పర్యటనకు కోల్‌కతాలో నిరసన సెగ

హోంమంత్రి పదవి నుంచి అమిత్‌ షా తప్పుకోవాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్‌ కోల్‌కతా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ

Read more

దేశ ప్రజలను మతాల పేరుతో విడదీయడం భావ్యం కాదు

ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారం వ్యక్తం చేసిన అమర్త్యసేన్‌ న్యూఢిల్లీ: ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ

Read more

ఢిల్లీలో శాంతియుత ర్యాలీలో పాల్గొన్న కపిల్‌ మిశ్రా

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లపై విమర్శలు ఎదుర్కొంటున్న వివాదస్పద నేత కపిల్ మిశ్రా ఓ శాంతియుత ర్యాలీలో పాల్గొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో శనివారం నిర్వహించిన ర్యాలీలో ఆయనతో

Read more

సీఏఏ ఏ ఒక్క ముస్లిం పౌరసత్వాన్ని హరించదు

గత 70 ఏళ్లలో పరిష్కారం కానీ ఎన్నో సమస్యలను ప్రధాని మోడీ పరిష్కరించారు భువనేశ్వర్‌: సీఏఏ వల్ల ముస్లింలు పౌరసత్వం కోల్పోతారంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని

Read more

ఢిల్లీ హింస..38కి పెరిగిన మృతుల సంఖ్య

514 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో అక్కడి పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అల్లర్లలో గాయపడిన వారిలో

Read more

విధ్వేషాలు రెచ్చగొట్టేలా బిజెపి నేతల ప్రసంగాలు

ఢిల్లీలో శాంతి నెలకొనాలంటే ఆర్మీని రంగంలోకి దించాలి న్యూఢిల్లీ: బిజెపి నేతలు కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన

Read more