రేపు బెంగళూరు పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు

అరెస్టు సమయంలో అండగా నిలిచిన కన్నడ ప్రజలు అమరావతిః ఏపీ ప్రభుత్వం తనను అరెస్ట్ చేసిన సమయంలో మద్దతుగా నిలిచిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు టిడిపి

Read more

బెంగళూరులో ఎన్ఐఏ అధికారుల తనిఖీలు

బెంగళూరుః ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ అణచివేత కోసం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు దేశవ్యాప్తంగా దాడులు కొనసాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం మహారాష్ట్ర, కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో

Read more

తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్ర‌ధాని మోడీ

బెంగుళూరు: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈరోజు బెంగుళూరులో తేజస్ యుద్ధ విమానంలో విహ‌రించారు. పూర్తిగా స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో డెవ‌ల‌ప్ చేసిన తేజ‌స్‌లో ఆయ‌న ట్రిప్ వేశారు. బెంగుళూరులో

Read more

మెట్రోలో యువతిపై లైగింక వేధింపులు

ప్రభుత్వాలు , కోర్ట్ లు , పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధులు , ఆకతాయిల తీరు మారడం లేదు. ఒంటరి మహిళా కనిపించిన ,

Read more

అందుకే దాని పేరు స్కాంగ్రెస్‌గా మారిపోయిందిః మంత్రి కెటిఆర్‌

కాంగ్రెస్‌ది కుంభకోణాల వారసత్వం అంటూ ఎద్దేవా హైదరాబాద్‌ః కర్ణాటకలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌ మరోసారి విమర్శలు

Read more

కావేరీ నదీ జలాల వివాదం..నేడు కర్ణాటకలో కొనసాగుతున్న బంద్

బంద్‌కు పిలుపునిచ్చిన కన్నడ అనుకూల సంస్థలు బెంగళూరుః తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ అనుకూల సంస్థలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో

Read more

బెంగళూరులో భారీ ట్రాఫిక్ జాం..రోడ్లన్నీ రద్దీగా

కిలోమీటర్ దూరం వెళ్లేందుకు 2 గంటల సమయం బెంగళూరు: బెంగళూరులో అసాధారణ ట్రాఫిక్ ఝంజాటం నగర వాసులకు చుక్కలు చూపించింది. నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతమయ్యే బెంగళూరు

Read more

24న కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

ఒకే రోజులో మొత్తం 9 రైళ్లను ప్రారంభించనున్న మోడీ న్యూఢిల్లీః రైల్వే ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో ప్రారంభం కానుంది.

Read more

చంద్రబాబుకు మద్దతుగా బెంగళూరులో ఐటీ ఉద్యోగుల నిరసనలు

వందల సంఖ్యలో హాజరైన ఐటీ ఉద్యోగులు బెంగళూరుః టిడిపి అధినే చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు

Read more

ఆగస్టు 23ని ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా ప్రకటించిన ప్రధాని మోడీ

మన దేశ గౌరవం ఈ రోజున చంద్రుడిపై ఉందని సగర్వంగా చెప్పిన ప్రధాని బెంగళూరుః చంద్రయాన్-3 సక్సెస్ తో మన దేశ ఖ్యాతి అందనంత ఎత్తుకు చేరుకుంది.

Read more

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు

బెంగళూరులో ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు ముంబయిః మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఎస్‌-2

Read more