ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో తీపి కబురు అందించబోతుంది

తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు తెలిపేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పీఆర్సీని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం నెలాఖరులో ప్రత్యేక కమిటీని ఏర్పాటు

Read more

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

అమరావతిః ఏపి కేబినెట్ సమావేశంలో ఈ రోజు (బుధవారం) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో 63 అంశాలకు కేబినెట్ ఆమోదం

Read more

పీఆర్సీపై కొత్త జీవోలు, సీసీఏ పునరుద్ధరించిన ఏపీ ప్రభుత్వం

జనవరి 1 నుంచే అమల్లోకి అమరావతి: సిటీ కాంపన్సేటరీ అలవెన్సు (సీసీఏ)ను రద్దు చేయడంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది.

Read more

సీఎంతో సజ్జల, సీఎస్ భేటీ..ఛలో విజయవాడ పై ఆరా

లక్షమందితో ‘ఛలో విజయవాడ’ విజయవంతం అమరావతి : ఉద్యోగుల ఛలో విజయవాడ విజయవంతం అయిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ తో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల

Read more

ఉద్యోగుల పట్ల ఎందుకంత క్రూరత్వం : జగన్ కు లోకేశ్ లేఖ

ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ అమరావతి: టీచర్లు, ఉద్యోగులను అరెస్టు చేయడం, నిర్బంధించడం పట్ల ఏపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ మండిపడ్డారు. దీనిపై సీఎం జగన్ కు

Read more

ఉద్యోగుల స‌మ‌స్య పై ఆలోచనతో స్పందించాలి : చంద్ర‌బాబు

అమరావతి: చలో విజయవాడలో ఉద్యోగుల నిరసనలపై జగన్ ప్రభుత్వ నియంతృత్వ తీరును ఖండిస్తున్న‌ట్టు టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా?

Read more

ప్రజా జీవితం స్తంభింప‌జేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ ? : స‌జ్జ‌ల

చ‌ర్చ‌ల‌కు సిద్దంగా ఉన్నాం… ఉద్యమాలెందుకు ? : స‌జ్జ‌ల అమరావతి: పీఆర్సీపై ఉద్యోగుల‌తో చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని.. ఉద్య‌మ బాట ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని ఏపీ

Read more

విజయవాడ చేరుకున్న వేలాది మంది ఉద్యోగులు

బీఆర్టీ రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా కొనసాగుతోంది. తమను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా తాము తగ్గేదే

Read more

ఏపీలో ‘చలో విజయవాడ’..ఉద్యోగులను అడ్డుకుంటున్న పోలీసులు

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నోటీసులు…వెళ్తే చర్యలు తప్పవని హెచ్చరిక అమరావతి : ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించ తలపెట్టిన ‘చలో విజయవాడ’పై

Read more

ఏపీ విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ

అమరావతి : ఏపీ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక పీఆర్సీని ఏర్పాటు చేసింది. ఏపీ జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కం ఉద్యోగులకు ప్రత్యేక వేతన సవరణ

Read more

ఒక్క ఉద్యోగి జీతం నుంచి రిక‌వ‌రీ చేయొద్దు : ఏపీ హైకోర్టు

అమరావతి: పీఆర్సీని స‌వాల్ చేస్తూ.. దాఖ‌లైన పిటిష‌న్ ను ఏపీ హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచి రిక‌వ‌రీ చేయొద్ద‌ని

Read more