ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో తీపి కబురు అందించబోతుంది
తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు తెలిపేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పీఆర్సీని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం నెలాఖరులో ప్రత్యేక కమిటీని ఏర్పాటు
Read more