పీఆర్సీపై కొత్త జీవోలు, సీసీఏ పునరుద్ధరించిన ఏపీ ప్రభుత్వం

జనవరి 1 నుంచే అమల్లోకి అమరావతి: సిటీ కాంపన్సేటరీ అలవెన్సు (సీసీఏ)ను రద్దు చేయడంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది.

Read more

సీఎంతో సజ్జల, సీఎస్ భేటీ..ఛలో విజయవాడ పై ఆరా

లక్షమందితో ‘ఛలో విజయవాడ’ విజయవంతం అమరావతి : ఉద్యోగుల ఛలో విజయవాడ విజయవంతం అయిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ తో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల

Read more

ఉద్యోగుల పట్ల ఎందుకంత క్రూరత్వం : జగన్ కు లోకేశ్ లేఖ

ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ అమరావతి: టీచర్లు, ఉద్యోగులను అరెస్టు చేయడం, నిర్బంధించడం పట్ల ఏపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ మండిపడ్డారు. దీనిపై సీఎం జగన్ కు

Read more

ఉద్యోగుల స‌మ‌స్య పై ఆలోచనతో స్పందించాలి : చంద్ర‌బాబు

అమరావతి: చలో విజయవాడలో ఉద్యోగుల నిరసనలపై జగన్ ప్రభుత్వ నియంతృత్వ తీరును ఖండిస్తున్న‌ట్టు టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా?

Read more

ప్రజా జీవితం స్తంభింప‌జేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ ? : స‌జ్జ‌ల

చ‌ర్చ‌ల‌కు సిద్దంగా ఉన్నాం… ఉద్యమాలెందుకు ? : స‌జ్జ‌ల అమరావతి: పీఆర్సీపై ఉద్యోగుల‌తో చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని.. ఉద్య‌మ బాట ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని ఏపీ

Read more

విజయవాడ చేరుకున్న వేలాది మంది ఉద్యోగులు

బీఆర్టీ రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా కొనసాగుతోంది. తమను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా తాము తగ్గేదే

Read more

ఏపీలో ‘చలో విజయవాడ’..ఉద్యోగులను అడ్డుకుంటున్న పోలీసులు

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నోటీసులు…వెళ్తే చర్యలు తప్పవని హెచ్చరిక అమరావతి : ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించ తలపెట్టిన ‘చలో విజయవాడ’పై

Read more

ఏపీ విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ

అమరావతి : ఏపీ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక పీఆర్సీని ఏర్పాటు చేసింది. ఏపీ జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కం ఉద్యోగులకు ప్రత్యేక వేతన సవరణ

Read more

ఒక్క ఉద్యోగి జీతం నుంచి రిక‌వ‌రీ చేయొద్దు : ఏపీ హైకోర్టు

అమరావతి: పీఆర్సీని స‌వాల్ చేస్తూ.. దాఖ‌లైన పిటిష‌న్ ను ఏపీ హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచి రిక‌వ‌రీ చేయొద్ద‌ని

Read more

పీఆర్సీ స్టీరింగ్ క‌మిటీ సమావేశం

అమరావతి: ఏపీ లో పీఆర్సీ ర‌గ‌డ కొన‌సాగుతోంది. పీఆర్సీ స్టీరింగ్ క‌మిటీ స‌మావేశ‌మైంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్న విషయం

Read more

ఉద్యోగులు ముందుకు వస్తేనే చర్చలు : మంత్రి బొత్స

జీతాల్లో ఒక్క రూపాయి కూడా తగ్గదు..ఉద్యోగులపై మంత్రి బొత్స అసహనం అమరావతి: పీఆర్సీ అంశం పరిష్కారం కోసం ప్రభుత్వమే చొరవ తీసుకుని చర్చలకు పిలుస్తుంటే ఉద్యోగులకు అలుసుగా

Read more