ఏపి హైకోర్టు ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా న్యూఢిల్లీః నేడు సుప్రీంకోర్టులో అమరావతి పై విచారణ జరిగింది. అమరావతిపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టే ఇచ్చేందుకు

Read more

అమరావతిపై కొడాలి నాని కీలక కామెంట్స్

ఏపీలో మూడు రాజధానులు అంశం కాకరేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమరావతిపై మాజీ మంత్రి , ఎమ్మెల్యే కొడాలి నాని కీలక కామెంట్స్ చేశారు. అభివృద్ధికి

Read more

‘విశాఖ రాజధాని’ ఉత్తరాంధ్రవాసుల కల : స్పీకర్ తమ్మినేని

ఇప్పుడు అవకాశం వచ్చిందని స్పష్టీకరణ అమరావతిః ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చరిత్ర ఉందని, గతంలో పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ ఇక్కడి పేదరికాన్ని గుర్తించారని ఏపీ అసెంబ్లీ స్పీకర్

Read more

ఏపీకి రాజధాని ఒకటేనని, అది అమరావతే అని తేల్చి చెప్పిన రాహుల్

ఏపీ రాజధాని విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన స్పందనను తెలియజేసారు. ఏపీకి రాజధాని ఒకటేనని, అది అమరావతే అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఏపీలో

Read more

ఏపీ రాజధాని విషయంలో కిషన్ రెడ్డి క్లారిటీ

ఏపీలో ప్రస్తుతం రాజధాని అంశం రోజు రోజుకు వేడెక్కుతుంది. మూడు రాజధానులు వైస్సార్సీపీ ముగ్గు చూపిస్తుంటే..టీడీపీ తో పాటు బిజెపి , జనసేన , అమరావతి రైతులు

Read more

నిడదవోలులో ఉద్రిక్తత పరిస్థితి

నిడదవోలు గణేష్‌ సెంటర్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అమరావతి రైతుల పాదయాత్ర ను వైస్సార్సీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుండడంతో అక్కడి వాతావరణం టెన్షన్ టెన్షన్ గా

Read more

దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలంటూ వైస్సార్సీపీ కి అచ్చెన్న సవాల్

ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానులు అంశం వాడివేడిగా నడుస్తుంది. టీడీపీ – వైస్సార్సీపీ నేతలు ఇరువురు విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా

Read more

రాజీనామా ఆమోదం పొందితే టీచర్ పోస్టులో చేరిపోతానన్న అంటున్న ఎమ్మెల్యే ధర్మశ్రీ

ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు వ్యతిరేకంగా వైస్సార్సీపీ శ్రేణులు మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Read more

అమరావతి దెయ్యాల రాజ‌ధాని – ఏపీ మంత్రి అమ‌ర్‌నాథ్‌

రాష్ట్ర రాజధాని అమ‌రావ‌తిపై వైస్సార్సీపీ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తి దేవ‌త‌ల రాజ‌ధాని కాదు ..దెయ్యాల రాజ‌ధాని అని అన్నారు. రాష్ట్రానికి మూడు

Read more

న్యాయ రాజధానిపై ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

హైకోర్టు లేకుండా కర్నూలులో న్యాయ రాజధాని ఎలా సాధ్యం?: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అమరావతి: ఏపీ రాజధానిపై నమోదైన వ్యాజ్యాలను విచారిస్తున్న హైకోర్టు.. న్యాయ రాజధానిపై

Read more

అమరావతి అందరికీ రాజధాని అవుతుందన్న సీజే

ఏపీ రాజధానిపై గత రెండ్రోజులుగా వాదనలు అమరావతి: అమరావతి రాజధాని అంశంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా, చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం

Read more