తెనాలి నుండి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ను గెలిపించాలని కోరిన బాబు

ఎన్నికల ప్రచారంలో టిడిపి అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ఉత్సహంగా పాల్గొంటున్నారు. మండు ఎండను సైతం ఏమాత్రం లెక్కచేయకుండా ప్రచారం చేస్తూ

Read more

సీఎం రేవంత్ ఫై మోడీ విచారణ జరిపించాలంటూ కేసీఆర్ డిమాండ్

తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఎవ్వరు..ఎక్కడ తగ్గడం లేదు.

Read more

తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారు – సీఎం రేవంత్ రెడ్డి

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి తన దూకుడును కనపరుస్తున్నారు. ఇటు రాష్ట్రంలోని గత ప్రభుత్వం బిఆర్ఎస్ పైన, అటు కేంద్రంలోని బిజెపి సర్కార్

Read more

టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..వివరాలు ఇలా…

అమరావతిః ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, మూడు పార్టీలు

Read more

అసహనంతో కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు తయారు చేస్తోందిః అమిత్‌ షా

న్యూఢిల్లీః కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్లపై తన ఫేక్ వీడియో వైరల్ కావడంపై తీవ్రంగా స్పందించారు. అసహనంతో కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు తయారు చేస్తోందని

Read more

హింజిలిలో న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ నామినేష‌న్

న్యూఢిల్లీః ఒడిషా సీఎం, బీజేడీ చీఫ్ న‌వీన్ ప‌ట్నాయ‌క్ గంజాం జిల్లాలోని హింజిలి అసెంబ్లీ స్దానం నుంచి మంగ‌ళ‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న

Read more

సీబీఐ చార్జిషీట్ లో పేరున్న వ్యక్తికి ఎంపీ టికెట్ ఎందుకిచ్చారో.. ప్రజలకు జగన్ చెప్పాలిః షర్మిల

అమరావతిః కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు అంటూ సీబీఐ

Read more

జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్‌ః తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు వచ్చేశాయి. జూన్ 3 నుంచి 13 వరకు వీటిని నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి

Read more

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రోసారి తుపాకుల మోత..ఏడుగురు నక్సల్స్ హ‌తం

న్యూఢిల్లీః ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రోసారి తుపాకుల మోత మోగింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఏడుగురు మావోయిస్టులు హ‌తమ‌య్యారు. నారాయ‌ణ్‌పూర్ జిల్లా అబుజ్ మ‌డ్ అట‌వీ ప్రాంతంలో పోలీసులు, న‌క్స‌ల్స్

Read more

ఆర్టీసీ బస్సు ఢీకొని 8 మంది మృతి

రోడ్డు ప్రమాదాలు అనేవి ప్రతి రోజు కామన్ గా మారిపోయాయి. ఉదయం లేచినదగ్గరి నుండి రాత్రి వరకు అనేక ప్రమాద వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అతివేగం ,

Read more

వైఎస్ భారతికి చేదు అనుభవం

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతికి చేదు అనుభవం ఎదురైంది. మరో రెండు వారాల్లో ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా

Read more