వీల్‌చైర్‌లో వెళ్లి నామినేషన్ వేసిన బాబు మోహన్

ప్రముఖ నటుడు , మాజీ మంత్రి బాబు మోహన్..ఎంపీ ఎలక్షన్ బరిలో ప్రజాశాంతి పార్టీ తరపున వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ తరుణంలో నేడు

Read more

ఎన్నికల బరిలో రచయిత జొన్నవిత్తుల

ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. సినిమాల్లో 600కు

Read more

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూలు విడుదలైంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు మే 2న నోటిఫికేషన్ ఇవ్వనుంది. మే 2 నుంచి 9 వరకు నామినేషన్లు స్వీకరించనుంది. మే

Read more

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది

తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఏపీలో 25 లోక్సభ స్థానాలకు 731కి, 175 అసెంబ్లీ స్థానాలకు 4,210, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 600కు పైగా

Read more

తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి

దేశ వ్యాప్తంగా ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు అనేవి అనేకం జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది కన్నుమూస్తున్నారు. తాజాగా తెలంగాణ లో జరిగిన వేర్వేరు

Read more

చేవెళ్ల ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి సాహితి

ఇటీవల సినీ తారలు సైతం రాజకీయాల్లో రాణించాలని ఎంతో ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు రాజకీయాల్లో రాణిస్తుండగా..మరికొందరు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ తరుణంలో

Read more

తెలంగాణాలో పెండింగ్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో పెండింగ్ లో ఉన్న ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్ సభ స్థానాలకు సంబదించిన అభ్యర్థులను పెండింగ్ లో

Read more

ఏపీకి కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్..

ఏపీకి కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ తో విజయవాడ కొత్త సీపీని నియమించింది ఈసీ. గతంలో విజయవాడ సీపీగా కాంతి రాణా, ఇంటెలిజెన్స్ చీఫ్ గా పీఎస్ఆర్ ఆంజనేయులు

Read more

నేటితో నామినేషన్ల పర్వం ముగింపు

ఈరోజు తో రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగియనుంది. తెలంగాణ లో 17 స్థానాలకు గాను లోక్ సభ ఎన్నికలు , ఒక అసెంబ్లీ ఉప

Read more

ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ..ప్రకటించిన కాంగ్రెస్

తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ మెగా ఆఫర్ ఇచ్చింది. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను కాంగ్రెస్ ప్రకటించింది.

Read more

ఈనెల 26న నవ రత్నాల అప్‌గ్రేడెడ్ వెర్షన్

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న వైసీపీ..ఈ నెల 26 న పార్టీ మేనిఫెస్టో ను రిలీజ్ చేయబోతుంది. ఇప్పటికే జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు.

Read more