తెలంగాణాలో పెండింగ్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో పెండింగ్ లో ఉన్న ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్ సభ స్థానాలకు సంబదించిన అభ్యర్థులను పెండింగ్ లో

Read more

మాజీ ఎంపీ వినోద్ కుమార్ హోటల్లో సోదాలు

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కుటుంబ సభ్యులకు చెందిన హోటల్ లో పోలీసులు సోదాలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి

Read more

నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ కథనభేరి..హాజరుకానున్న కేసీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని చూస్తున్నారు.

Read more

కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

నిత్యం రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఇంట్లో నుండి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చేవరకు టెన్షనే. అతివేగం, మద్యం మత్తు, నిద్ర మత్తు లో డ్రైవింగ్ చేయడం

Read more

ఎంపీ కాక ముందే నేను పోరాటాలు చేస్తూ.. ఐదు సార్లు జైలుకు వెళ్లానుః బండి సంజయ్‌

హైదరాబాద్ ః హామీలు నెరవేర్చడంలో బిజెపి ఎప్పుడూ విఫలం కాలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ, కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ఎన్నికల

Read more

ఓటుతో బిఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు బుద్ది చెప్పండిః బండి సంజయ్ పిలుపు

హైదరాబాద్‌ః ఒక్క ఓటుకు రూ.10 వేలు గంగుల ఇస్తున్నాడని బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ లోని కమాన్ పూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన

Read more

కాంగ్రెస్‌ దోకాబాజ్‌ పార్టీ..ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఇక్కడి ప్రజలను ఏడిపించిందిః సిఎం కెసిఆర్‌

తెలంగాణ‌లో 24 గంట‌ల పాటు న‌ల్లా నీళ్లు ఉండే స్కీం ఏర్పాటు చేస్తున్నాం..కెసిఆర్‌ క‌రీంన‌గ‌ర్ : క‌రీంన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద స‌భ‌లో

Read more

మీ పక్షాన యుద్దం చేస్తున్న నన్ను ఓడించేందుకు కెసిఆర్ కుట్ర చేస్తున్నారుః బండి సంజయ్‌

హైదరాబాద్‌ః పొరపాటున కెసిఆర్ గెలిస్తే… ఆర్టీసీ ఆస్తులు మిగలవు అంటూ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌ ముగ్దుమ్ పురం ప్రచారంలో బండి సంజయ్ పాల్గొన్నారు.

Read more

బిజెపి, కాంగ్రెస్ ను గెలిపిస్తే.. 50 ఏళ్లు వెనక్కి వెళ్తాం: మంత్రి కెటిఆర్

హైదరాబాద్ః తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ లోనే బీజం పడిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. కొత్త రాష్ట్రం

Read more

కరీంనగర్ లో గణేష్ భక్తులకు వాటర్, లస్సీ, కూల్ డ్రింక్స్ పంపిణీ చేసిన ముస్లీం సోదరులు..

భారతీయులంతా ఒక్కటే..ఏ కుల , మతం బేధం లేదని నిరూపించారు ముస్లీం సోదరులు. హిందూ-ముస్లిం భాయి భాయి అనే నినాదంతో జమ్.. జమ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో

Read more

ఈ నెల 10 వరకు పలు రైళ్లు రద్దు

సికింద్రాబాద్‌ డివిజన్‌లో మరమ్మత్తులు హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ డివిజన్‌లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్‌ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు.

Read more