ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ..ప్రకటించిన కాంగ్రెస్

తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ మెగా ఆఫర్ ఇచ్చింది. నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను కాంగ్రెస్ ప్రకటించింది.

Read more