రేపు ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్న చంద్రబాబు

రా కదలిరా సభలు నిర్వహిస్తున్న టిడిపి అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రేపు (జనవరి 7) ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు ఆ రెండు

Read more

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి కన్నుమూశారు. ఎమ్మెల్సీ సాబ్జీ అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మెలో భాగంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని తిరిగి

Read more

పవన్ పార్టీ ఎందుకు పెట్టారో అందరికీ తెలుసుః ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్

సినిమా వాళ్లను చూడాలని జనాలకు ఆసక్తి ఎక్కువన్న గ్రంథి శ్రీనివాస్ అమరావతిః జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర గోదావరి జిల్లాల్లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్‌ఆర్‌సిపి

Read more

పవన్ కల్యాణ్‌కు స్వల్ప అస్వస్థత

పశ్చిమ గోదావరిలో వారాహి యాత్రలో ఉన్న పవన్ అమరావతిః వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు

Read more

జగన్ అయినా సరే పుట్టగానే ముఖ్యమంత్రి అయ్యాడా? : పవన్ కల్యాణ్

నరసాపురం నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం నరసాపురం : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నరసాపురం చేరుకుంది. ఈరోజు పవన్ కల్యాణ్ నరసాపురం

Read more

త్వరలోనే రాజకీయాల్లోకి వస్తాః సినీ నటుడు సుమన్

తెలంగాణలో తన మద్దతు బిఆర్ఎస్‌కేనని స్పష్టీకరణ మొగల్తూరు: ప్రముఖ సినీ నటుడు సుమన్ తాను రాజకీయాల్లోకి రానున్నట్లు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం

Read more

ఏపీలో మండల కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రాతపరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అమరావతిః ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంచాయితీ రాజ్‌ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.

Read more

నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా, పెదవేగిమండలం,

Read more

ఏపీకి పర్యటనకు రానున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

దత్తత గ్రామంతో పాటు మత్స్యపురం గ్రామాన్ని సందర్శించనున్న కేంద్ర మంత్రి న్యూఢిల్లీ : రేపు (గురువారం) ఏపీ పర్యటనకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

Read more

ఇంటింటికి వెళ్లి పేపర్ వేసిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల

టిడ్కో ఇళ్ల పంపిణీలో జాప్యాన్ని నిరసిస్తూ పేపర్ బాయ్‌గా మారిన ఎమ్మెల్యే అమరావతిః పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఆదివారం ఉదయం ఇంటింటికి దినప్రతికలు

Read more

ఢీ కొన్న ఆర్టీసీ బస్సు లారీ..22 మందికి గాయాలు

మారేడుమిల్లి: ఈరోజు ఉదయం తూర్పుగోదావరి జిల్లాలో మారేడుమిల్లి మరియు చితూర్ ఘాట్ రోడ్డులో ఆక్సిడెంట్ సంభవించింది . భద్రాచలం నుంచి కాకినాడ వెళ్లే ఆర్టీసీ బస్సు మరియు

Read more