పగటి కలలు కంటున్న చంద్రబాబు : విజయసాయిరెడ్డి

అమరావతి: వైస్సార్పీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. ఏపీని శ్రీలంక చేయాలన్నది చంద్రబాబు కల, అయితే ఆ కలను రూపొందిచాలని పగటి కలలు

Read more

తెలంగాణాలో నేడు ఎంసెట్ ,ఐసెట్ ,ఈసెట్ దరఖాస్తులు

హైదరాబాద్ : నేడు తెలంగాణాలో ఎంసెట్ , ఐసెట్ , ఈసెట్ దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్ధుల వారి సొంత నంబర్లు మరియు ఈమెయిల్ ఇవ్వాలని కన్వీనర్లు సూచించారు.

Read more

నేడు తెలంగాణాలో వడగాలులు.. ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్: నేడు తెలంగాణ లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశాలున్నాయని ,వాతావరణ శాఖ హెచ్చరికలు జారి చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు . అధిక ఉష్ణోగ్రతలుంటాయని

Read more

రంజాన్ పండుగ‌పై మంత్రి త‌ల‌సాని సమీక్ష

హైదరాబాద్: నేడు డీఎస్ఎస్ భవన్ లో మంత్రులు మహమ్మద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ ,కొప్పుల ఈశ్వర్ లు వచ్చే నెల 3 వ తేదీన ప్రారంభమయ్యే రంజాన్

Read more

శాసన మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ..గెజిట్ విడుదల చేసిన గవర్నర్

హైదరాబాద్: గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గెజిట్ విడుదల

Read more

చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన హరీష్ రావు

హైదరాబాద్: కరోనా తగ్గిందని నిర్లక్ష్యం చేయకుండా అందరూ వ్యాక్సిన్ తీసుకోని , ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఖైరతాబాద్ నియోజవర్గంలో 12 -14

Read more

గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ నియోజవర్గంలో 1000 గురుకుల పాఠశాలలు పెట్టి, నాణ్యమైన విద్యను, భోజనాన్ని విద్యార్థులకు అందిస్తూ.. ఒక్క విద్యార్థి పై లక్ష రూపాయలు

Read more

తెలంగాణలో 34 ఐపీఎస్ పోస్టలు ఖాళీలు : కేంద్ర హోంశాఖ

హైదరాబాద్ : తెలంగాణ లో 34 ఐపీఎస్ పోస్టలు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర హోంశాఖ తెలియచేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి నిత్యానందరాయ్ లోక్ సభలో టిఆర్ఎస్ ఎంపీలు

Read more

మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన మండలి

హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీల నిర్ణిత కాలం సంవత్సరం నుండి రెండు సంవత్సరాలకు మరియు సభ్యుల సంఖ్యను 14 నుండి 18 వరకు.. అలాగే కమిటీలో

Read more

ఈ ప్రభుత్వాల వల్ల తెలంగాణకు శాపం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీ, టిఆర్ఎస్ ప్రభుత్వాల పై మండిపడ్డారు. తెలంగాణ కు ఈ ప్రభుత్వాల వల్ల తీరని అన్యాయం జరుగుతుందని ఆయన విమర్శించారు.

Read more

సభలోకి బీజేపీ ఎమ్మెల్యేలను అనుమతించని స్పీకర్

హైదరాబాద్: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్ రావు , రాజాసింగ్ లను తెలంగాణ అసెంబ్లీలోకి అనుమంతించడం లేదు. బీజేపీ ఎమ్మేల్యేలు తమ

Read more