నరసాపురం లోక్ సభ స్థానం నుంచి టిడిపి, జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తా: రఘురామకృష్ణరాజు

టిడిపి, జనసేన కూటమి భారీ మెజర్టీతో గెలుస్తుందని ధీమా అమరావతిః రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ తరపున, ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారనే విషయంలో వైఎస్‌ఆర్‌సిపి

Read more

జగన్ అయినా సరే పుట్టగానే ముఖ్యమంత్రి అయ్యాడా? : పవన్ కల్యాణ్

నరసాపురం నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం నరసాపురం : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నరసాపురం చేరుకుంది. ఈరోజు పవన్ కల్యాణ్ నరసాపురం

Read more

జనసేన ఎందుకు రౌడీ సేన?: జగన్‌కు నాదెండ్ల ప్రశ్నలు

అమరావతిః నేడు నరసాపురం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. జనసేన పార్టీని రౌడీసేన అని విమర్శించడం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్

Read more

ప్రజలు ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారుః సిఎం జగన్‌

చంద్రబాబులో భయం కనిపిస్తోంది.. సిఎం జగన్‌ అమరావతిః సిఎం జగన్‌ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురలో ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన

Read more

ప్రధాని పర్యటన జాబితాలో నా పేరు లేదు.. మోడీకి రఘరామ లేఖ

జాబితాలో తన పేరు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని ఫిర్యాదు అమరావతిః ప్రధాని మోడీ భీమవరం పర్యటనలో నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిరాశే ఎదురైంది. ప్రధాని

Read more

బంకర్‌లో నర్సాపురం విద్యార్థిని అవస్థలు

త్వరగా భారత్ కు తీసుకెళ్ళండి.. అంటూ వీడియో సందేశం పోస్ట్ ఉక్రెయిన్‌లో ఇంకా కొంతమంది భారతీయలు చిక్కుకునే ఉన్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా

Read more

రేపు న‌ర‌సాపురంలో పర్యటించనున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమరావతి: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రేపు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు వెళ్తున్నారు. నరసాపురం రుస్తుం బాద్‌లో రేపు సాయంత్రం ‘మత్స్యకార అభ్యున్నతి సభ’ నిర్వహించాలని జనసేన

Read more

అనర్హత వేటు వేయించేందుకు ఫిబ్రవరి 5 వరకు సమయం

అనర్హత వేటు వేయించలేమని ఒప్పుకోండి… తక్షణమే రాజీనామా చేస్తా: రఘురామ అమరావతి : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై పార్లమెంటులో అనర్హత వేటు వేయించాలని వైస్సార్సీపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తుండడం

Read more

ఫోన్ అప్పగించకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు

ఏపీ సీఐడీకి ఎంపీ రఘురామ లీగల్ నోటీసు Amaravati: ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ ను ఉద్దేశిస్తూ

Read more

ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీబీఐ కేసు

రూ.237 కోట్లు రుణాలను ఎగగొట్టినట్లు ఆరోపణలు Narasapuram: నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీబీఐ కేసు నమోదైంది. ఫోర్జరీ పత్రాలు పెట్టి బ్యాంకు రుణాలు పొందిన

Read more

విశాఖ మధ్య తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం

తీరాన్ని దాటే సమయంలో 75 కిలోమీటర్ల వేగంతో గాలులు విశాఖ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుందని, అనంతరం ఈరోజు రాత్రి నరసాపురం,

Read more