మరికాసేపట్లో రైలు ప్రమాద ఘటన వద్దకు సీఎం జగన్

ఆదివారం రాత్రి లో విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాద ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం లో మృతుల సంఖ్య పెరుగుతుంది. మొదట 5

Read more

విజయనగరం రైలు ప్రమాద ఘటనలో 14 ‘కు చేరిన మృతుల సంఖ్య..

ఆదివారం రాత్రి లో విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాద ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం లో మృతుల సంఖ్య పెరుగుతుంది. మొదట 5

Read more

వైద్య కళాశాలను ప్రారంభించిన సిఎం జగన్‌

విజయనగరం: విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని సిఎం జగన్ సూచించారు. విజయనగరంలో వైద్య కళాశాలను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మంచి వైద్యులుగా సమాజానికి

Read more

విజయనగరం పర్యటనకు వెళ్లిన సిఎం జగన్‌

విజయనగరంలో మెడికల్ కాలేజీని ప్రారంభించనున్న జగన్ అమరావతిః ఏపీ ముఖ్యమంత్రి జగన్ విజయనగరం పర్యటనకు బయల్దేరారు. విజయనగరంలో ఆయన మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు. అక్కడ దివంగత రాజశేఖరరెడ్డి

Read more

నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నదెవరో తేలాలిః చంద్రబాబు

అంగళ్లు ఘర్షణలపై సీబీఐతో విచారణ చేయించాలన్న చంద్రబాబు విజయనగరంః అంగళ్లు ఘర్షణల విషయంలో తనపై కేసు నమోదు చేయడంపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. అంగళ్లులో తనను చంపాలని

Read more

ప్రజల కోసం తాము జైలుకెళ్లేందుకైనా సిద్ధమే..దమ్ముంటే అరెస్టు చేసుకోండి: భూమిరెడ్డి

రాష్ట్రంలో పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందన్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి అమరావతిః రాష్ట్రంలో పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందని టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి మండిపడ్డారు.

Read more

నేడు భోగాపురం విమానాశ్రయానికి సిఎం జగన్ శంకుస్థాపన

రూ.3,500 కోట్లతో విమానాశ్రయ నిర్మాణం అమరావతిః నేడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సిఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో పర్యటించనున్న జగన్ పలు

Read more

ఒక్క అవకాశం ఇస్తే మార్పు అంటే ఏంటో చూపిస్తా – పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. అడుగడుగునా అభిమానులు , కార్య కర్తలు , ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారు. విజయనగరం జిల్లా

Read more

దళితుడి ఇంటికి చినజీయర్ స్వామి శంకుస్థాపన

చినజీయర్ స్వామి నేడు విజయనగరం జిల్లాలో ఓ దళితుడి ఇంటికి శంకుస్థాపన చేయబోతున్నారు. జిల్లాలోని గంట్యాడ గ్రామానికి చెందిన చేపల గణేశ్ అంధుడు. చినజీయర్ స్వామి ట్రస్టు

Read more

ఏపీలో మ‌రో దారుణ ఘ‌ట‌న ..ఒంట‌రిగా ఉంటోన్న మ‌హిళ‌పై అత్యాచారం

గ‌త అర్ధ‌రాత్రి ఆమె ఇంటికి వెళ్లి త‌లుపుకొట్టిన దుండ‌గులు.. ఇంట్లోకి చొర‌బ‌డి అత్యాచారం విజ‌యన‌గ‌రం: ఏపీలో రేప‌ల్లె రైల్వే స్టేష‌న్‌లో మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం జ‌రిగిన ఘ‌ట‌న‌ను

Read more

విజయనగరం జిల్లాలో ఘోరం : అన్న అనే పదానికే మచ్చతెచ్చాడు

ఈరోజుల్లో సమాజంలో వావివరుసలు మరచిపోతున్నారు..తోడబుట్టిన వారిని సైతం కడతేర్చే ప్రయత్నం చేస్తున్నారు. అభం శుభం తెలియని వారిపై రెచ్చిపోతున్నారు. పోలీసులు , కోర్ట్ లు , ప్రభుత్వాలు

Read more