సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య త్వరలోనే వందేభారత్ రైలు

తెలంగాణ లో త్వరలోనే మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పెట్టబోతోంది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. దీంతో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.

Read more