మినుములు, కందిపప్పుల నిల్వలపై కేంద్రం ఆంక్షలు పొడిగింపు..!

న్యూఢిల్లీః పప్పు ధరలను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. మినుములు, కందిపప్పు, పెసరపప్పు నిల్వలపై ఆంక్షలు పొడిగించింది. ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు నిల్వలపై

Read more

రెజ్లర్లను మరోసారి చర్చలకు రావాలని కేంద్రం పిలుపు

అమిత్ షాతో ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసిన రెజ్లర్ల చర్చలు న్యూఢిల్లీః ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలంటూ

Read more

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం తెలిపిన ప్రకటన ఫై పవన్ కళ్యాణ్ కామెంట్స్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాల్సిందే అని పట్టుబట్టిన కేంద్రం..ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై ముందుకు వెళ్ల‌డం లేద‌ని తెలిపింది. నేడు ఉదయం వైజాగ్ స్టీల్ ప్లాంట్

Read more

అత్యున్నత పదవిలో ఉన్నవారు రాజకీయ పావులుగా మారడం విచారకరం: మంత్రి కెటిఆర్

గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలన్న ట్వీట్ ను రీట్వీట్ చేసిన మంత్రి హైదరాబాద్‌ః అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వారు కేంద్ర ప్రభుత్వ చేతిలో రాజకీయ పావులుగా

Read more

పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్టీ కేంద్రం పరిధిలో లేదుః నిర్మలా సీతారామన్

రాష్ట్ర ప్రభుత్వాలే ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలని వివరణ న్యూఢిల్లీః కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు జైపూర్ లో బడ్జెట్ అనంతర చర్చ సందర్భంగా మీడియాతో

Read more

ఏబీ వెంకటేశ్వరరావు డిస్మిస్‌ ప్రతిపాదనను తిరస్కరించిన కేంద్రం

శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని ఏపీ ప్రభుత్వానికి సూచన అమరావతిః ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో పట్టువిడవకుండా ప్రయత్నాలు చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి మిశ్రమ

Read more

ఏపీ రాజధానిపై సుప్రీంలో కేంద్రం అఫిడవిట్ వేసిందిః చంద్రబాబు

ఏపీ రాజధాని అంశంపై చంద్రబాబు ప్రెస్ మీట్ అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్

Read more

శ్రీలంక సంక్షోభంపై రేపు అఖిలపక్షం సమావేశం

కోలంబోః శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేలకోంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేపు (19న ) కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా

Read more

కేంద్ర ప్ర‌భుత్వంపై మంత్రి కేటీఆర్ విమర్శలు

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కేంద్ర ప్ర‌భుత్వంపై సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు. దేశ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. దేశానికి

Read more

కొత్త పథకం తీసుకువచ్చిన కేంద్రం

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి ఆదుకునేవారికి రూ.5 వేలు… కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సకాలంలో వైద్య చికిత్స అందించగలిగితే

Read more

ఏపీ అదనపు రుణాలు తీసుకునేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

న్యూఢిల్లీ: ఏపీ సర్కారు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఊరటనిచ్చింది. అదనపు రుణాలు పొందేందుకు

Read more