టిడిపి మరో జాబితా విడుదల
అమరావతిః రానున్న ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తాజాగా మరో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
Read moreNational Daily Telugu Newspaper
అమరావతిః రానున్న ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తాజాగా మరో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
Read moreఅమరావతిః టిడిపి మాజీమంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నేడు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా
Read moreఎన్నికలు సమీపితున్న తరుణంలో కూటమి పార్టీలకు షాకులు తప్పడం లేదు. పొత్తులో భాగంగా టిడిపి , జనసేన పార్టీలు చాల స్థానాలలో తమ అభ్యర్థులకు టికెట్స్ ఇవ్వలేకపోయాయి.
Read moreఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డినే బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలుత ఈ స్థానానికి శ్రీనివాసులు రెడ్డితో పాటు ఆయన
Read moreఅమరావతిః టిడిపి-జనసేన-బిజెపి కూటమి అధికారంలోకి రాగానే పోలీసుల నియామకాలు చేపడతామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తాడేపల్లిలోని అపార్ట్మెంట్
Read moreఅమరావతిః ఆంధ్రప్రదేశ్ కు విశాఖపట్నమే రాజధాని అని అంటూ చివరకు గంజాయికి కాపిటల్ గా మార్చేశారని వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై నారా భువనేశ్వరి మండిపడ్డారు. రాజధానిని చేస్తామన్న నేతలు
Read moreఅమరావతిః రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో టిడిపి ఉంది. గెలుపు కోసం టిడిపి అధినేత చంద్రబాబు వ్యూహాలను రచిస్తున్నారు. చిన్ని అవకాశాన్ని కూడా వదులుకోకుండా ముందుకు
Read moreఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీల్లో టెన్షన్ పడుతుండగా..టిడిపి మాత్రం మరో టెన్షన్ కూడా జత అయ్యింది. పార్టీ లో అసంతృప్తి జ్వాలాలు
Read moreఅమరావతిః లోక్ సభ, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. 13 మంది పార్లమెంట్, 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను
Read moreఅమరావతిః టిడిపి అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 పార్లమెంట్ అభ్యర్థులను ఈ జాబితాలో పార్టీ ప్రకటించడం జరిగింది. పొత్తులో భాగంగా
Read moreఅమరావతిః గత ఎన్నికల హామీలను తుంగలో తొక్కి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు జగన్ బస్సు యాత్ర చేపడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు.
Read more