చంద్రబాబు అరెస్ట్..టిడిపికే మేలు జరుగుతుందిః సీ ఓటర్ సర్వే

చంద్రబాబుకు సింపతీ పెరుగుతుందని అభిప్రాయపడ్డ 56 శాతం మంది అమరావతిః స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపించిన

Read more

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దరఖాస్తుల స్వీకరణ..తర్వాత అర్హులపై సర్వే: రేవంత్ రెడ్డి

దరఖాస్తు రుసుమును పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తామన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను ఎమ్మెల్యే టిక్కెట్ ఆశావహుల నుండి ఈ నెల 25వ తేదీ

Read more

తెలుగు రాష్ట్రాల్లో రెండు సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల ఏర్పాటుకు రైల్వే బోర్టు అంగీకారం

విశాఖ-విజయవాడ-శంషాబాద్… విశాఖ-విజయవాడ-కర్నూలు మార్గాల్లో లైన్లు హైదరాబాద్‌ః దేశంలో హైస్పీడ్ రైళ్ల రంగప్రవేశానికి అనువుగా పటిష్ఠమైన ట్రాక్ లను నిర్మించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలో, తెలుగు

Read more

భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరో ఘనత

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ నేతగా మోడీ..మార్నింగ్ కన్సల్ట్ కంపెనీ వెల్లడి న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ మరో ఘనత సాధించారు. ప్రజాదరణ విషయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్

Read more

ఢిల్లీలో వ్యాయు కాలుష్యం ఎఫెక్ట్‌.. కుటుంబంలో ఒకరికి కాలుష్య సంబంధిత సమస్య

లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో మెజారిటీ కుటుంబాలు కాలుష్యం

Read more

జ్ఞానవాపి మసీదు ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించొద్దు : కోర్టు ఆదేశాలు

రక్షణ బాధ్యత కలెక్టర్, పోలీస్ కమిషనర్, సీఆర్పీఎఫ్ తీసుకోవాలి.. స్థానిక కోర్టు న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం వారణాసిలో ఉన్న జ్ఞానవాపి

Read more

24.1% మందికి కరోనా వైరస్: ఐసీఎంఆర్ సర్వే

ఆరోగ్య సిబ్బందిలో 25.6 శాతం కేసులు New Delhi: ప్రస్తుతం దేశంలో 24.1 శాతం మందికి కరోనా వైరస్ సోకినట్టు ఐసీఎంఆర్ సెరో సర్వే తెలియజేస్తోంది. ఈ

Read more

వుహాన్‌లో వైరస్‌ పుట్టుకపై అధ్యయన సర్వే

డబ్ల్యూహెచ్‌వో బృందం పర్యటన Wuhan: కరోనా వైరస్‌ ఆనవాళ్లు గుర్తించేందుకు చైనాలోని వుహాన్‌ నగరానికి వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల క్వారెంటైన్‌ గడువు ముగిసింది. 13

Read more

మురికివాడల్లోనే 57 శాతం కరోనా.. తాజా అధ్యయనం

అధ్యయనం వివరాలు వెల్లడించిన సీరోలాజికల్ సర్వైలెన్స్ ముంబయి: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. ముంబయిలో 57 శాతం మురికివాడల్లో నివసించే ప్రజలు కరోనా బారినపడినట్లు సీరోలాజికల్ సర్వైలెన్స్

Read more

కరోనా నేపథ్యంలో మోడి పనితీరుపై సర్వే

ప్రభుత్వంపై క్రమంగా పెరిగిన నమ్మకం..93.5 శాతం ప్రజల విశ్వాసం న్యూఢిల్లీ: భారత్‌లో కేంద్ర ప్రభుత్వం కరోనా నేపథ్యలో లాక్‌డౌన్‌ వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Read more

మరోమారు ఇంటింటి సర్వే

కెసిఆర్‌ ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న కెసిఆర్‌ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలో గల ప్రజల

Read more