మమతా బెనర్జీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ!
కోల్కతాః మమతా బెనర్జీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల కోసం 2016లోని టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియను కలకత్తా హైకోర్టు రద్దు చేసింది.
Read moreNational Daily Telugu Newspaper
కోల్కతాః మమతా బెనర్జీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల కోసం 2016లోని టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియను కలకత్తా హైకోర్టు రద్దు చేసింది.
Read moreన్యూఢిల్లీ: నేడు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నప్రధాని మోడీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పరీక్షా పే
Read moreజగన్ సర్కార్ ప్రభుత్వ స్కూల్ టీచర్లకు భారీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం సెల్ ఫోన్ వినియోగం ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లాడి దగ్గరి నుండి
Read moreవిద్యార్థులు స్కూళ్లకు ఫోన్లను తీసుకురాకూడదని ఉత్తర్వులుఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి ఫోన్లను తీసుకురాకూడదని ఆదేశాలు అమరావతిః ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో
Read moreహైదరాబాద్ః ఉపాధ్యాయుల స్పౌజ్ (దంపతుల) క్యాటగిరీ బదిలీలపై రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలో స్థానికులకు మాత్రమే స్పౌజ్ బదిలీలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్
Read moreఅమ్మ నుంచి టైం మేనేజ్మెంట్ నేర్చుకోండి..విద్యార్థులకు మోడీ దిశా నిర్దేశం న్యూఢిల్లీః పరీక్షా పే చర్చ 2023 కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులను ఉద్దేశించి
Read moreరాష్ట్రంలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామన్న ముఖ్యమంత్రి బాపట్ల: సిఎం జగన్ తన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజుస్ కంటెంట్ తో
Read moreతరగతి గదుల డిజిటలైజేషన్ పైనా సమీక్ష అమరావతిః సిఎం జగన్ నేడురాష్ట్రంలో 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు ట్యాబ్ లు ఇస్తామన అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా
Read moreపిల్లలకు పాఠాలు చెప్పే సమయం తగ్గిస్తున్నారని ఆరోపణ అమరావతిః ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి వదిలించుకునే కుట్ర మొదలైందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్
Read more2,558 మంది ఉద్యోగులకు ప్రయోజనంఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రి సబిత ఆదేశం హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగుల పరస్పర బదిలీ (మ్యూచువల్ ట్రాన్స్ఫర్)లకు రాష్ట్ర ప్రభుత్వం
Read moreశ్రీనగర్ లో పని చేస్తున్న 177 మంది కశ్మీరీ పండిట్లు బదిలీ శ్రీనగర్ : కశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అమాయకులను పొట్టన పెట్టుకుంటూ రక్తపుటేరులు పారిస్తున్నారు.
Read more