విద్యార్థులు త‌మ‌తో తాము పోటీప‌డాల‌ని, ఇత‌రుల‌తో కాదుః ప్ర‌ధాని మోడీ

న్యూఢిల్లీ: నేడు కేంద్ర విద్యాశాఖ ఆధ్వ‌ర్యంలో ఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో జ‌రిగిన ప‌రీక్షా పే చ‌ర్చ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నప్ర‌ధాని మోడీ విద్యార్థుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ప‌రీక్షా పే

Read more

ప్రభుత్వ టీచర్లకు మరో షాక్ ఇచ్చిన జగన్

జగన్ సర్కార్ ప్రభుత్వ స్కూల్ టీచర్లకు భారీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం సెల్ ఫోన్ వినియోగం ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లాడి దగ్గరి నుండి

Read more

ఏపిలోని పాఠశాలల్లో ఫోన్లపై నిషేధించిన ఏపీ ప్రభుత్వం

విద్యార్థులు స్కూళ్లకు ఫోన్లను తీసుకురాకూడదని ఉత్తర్వులుఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి ఫోన్లను తీసుకురాకూడదని ఆదేశాలు అమరావతిః ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో

Read more

మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో PRTU నేతల భేటి

హైదరాబాద్‌ః ఉపాధ్యాయుల స్పౌజ్‌ (దంపతుల) క్యాటగిరీ బదిలీలపై రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలో స్థానికులకు మాత్రమే స్పౌజ్‌ బదిలీలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్

Read more

విద్యార్థులతో ప్రధాని మోడీ “పరీక్షా పే చర్చ”

అమ్మ నుంచి టైం మేనేజ్‌మెంట్‌ నేర్చుకోండి..విద్యార్థులకు మోడీ దిశా నిర్దేశం న్యూఢిల్లీః పరీక్షా పే చర్చ 2023 కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులను ఉద్దేశించి

Read more

విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లను పంపిణీ చేసిన సిఎం జగన్‌

రాష్ట్రంలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామన్న ముఖ్యమంత్రి బాపట్ల: సిఎం జగన్‌ తన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజుస్ కంటెంట్ తో

Read more

బైజూస్ కంటెంట్ తో ట్యాబ్ లు.. 5.18 లక్షల ట్యాబ్ లు అవసరంః జగన్

తరగతి గదుల డిజిటలైజేషన్ పైనా సమీక్ష అమరావతిః సిఎం జగన్‌ నేడురాష్ట్రంలో 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు ట్యాబ్ లు ఇస్తామన అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా

Read more

ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి వదిలించుకునే కుట్ర మొదలైంది: నాదెండ్ల

పిల్లలకు పాఠాలు చెప్పే సమయం తగ్గిస్తున్నారని ఆరోపణ అమరావతిః ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి వదిలించుకునే కుట్ర మొదలైందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్

Read more

ఉద్యోగుల పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్

2,558 మంది ఉద్యోగుల‌కు ప్ర‌యోజ‌నంఉపాధ్యాయుల బ‌దిలీల‌కు ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని మంత్రి స‌బిత ఆదేశం హైదరాబాద్: తెలంగాణ‌లో ఉద్యోగుల ప‌ర‌స్ప‌ర బ‌దిలీ (మ్యూచువ‌ల్ ట్రాన్స్‌ఫ‌ర్‌)ల‌కు రాష్ట్ర ప్రభుత్వం

Read more

కశ్మీర్ లో రెచ్చిపోతున్న టెర్రరిస్టులు..కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయుల బదిలీలు..

శ్రీనగర్ లో పని చేస్తున్న 177 మంది కశ్మీరీ పండిట్లు బదిలీ శ్రీనగర్ : కశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అమాయకులను పొట్టన పెట్టుకుంటూ రక్తపుటేరులు పారిస్తున్నారు.

Read more

హిజాబ్ ధ‌రించి ప‌రీక్ష‌లు రాసిన విద్యార్థినులు.. ఏడుగురు టీచ‌ర్ల‌పై స‌స్పెన్ష‌న్‌

క‌ర్ణాట‌క‌లో గదగ్‌లోని బ‌డుల్లో ఘ‌ట‌న‌ క‌ర్ణాట‌క‌: క‌ర్ణాట‌క‌లో హిజాబ్ వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. తాజాగా, గదగ్‌లోని సీఎస్‌ పాటిల్‌ బాలుర ఉన్నత పాఠశాల, సీఎస్‌ పాటిల్‌

Read more