ఈరోజు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ మరో యుద్దానికి శ్రీకారం చుట్టబోతుంది

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ మరో యుద్దానికి శ్రీకారం చుట్టబోతుంది. ఈరోజు గాంధీ జయంతి సందర్భాంగా ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’ పేరుతో కేసీఆర్‌పై యుద్ధం ప్రకటించింది. తెలంగాణలోని

Read more

ఏపీలో హైస్కూల్‌లో విలీనం కానున్న 3 నుంచి 5 తరగతులు

250 మీటర్ల లోపు ఉన్న ప్రాథమిక బడుల్లోని విద్యార్థుల విలీనం అమరావతి: ఏపీలో దసరా పండుగ తర్వాత వేలాది ప్రాథమిక పాఠశాలల నుంచి 3 నుంచి 5

Read more

లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి

రీట్ పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం జైపూర్‌‌: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జైపూర్‌లో ఆగిఉన్న లారీని ఓ కారు

Read more

చిత్తూరు జిల్లాలో పదిమంది విద్యార్థులకు కరోనా

విద్యార్థులంతా ఆరోగ్యంగానే ఉన్నారన్న వైద్యులు చిత్తూరు : చిత్తూరు జిల్లా కరబలకోట మండలంలోని ఓ విద్యాసంస్థలో చదువుకుంటున్న పదిమంది విద్యార్థులు సహా 11 మంది కరోనా బారినపడ్డారు.

Read more

ఆగస్టు నుంచి అమెరికాకు రెట్టింపు విమాన సర్వీసులు

ప్రస్తుతం 11గా ఉన్న సర్వీసులుఆగస్టు ఏడు నుంచి 22కు పెంపు న్యూయార్క్ : వచ్చే నెల నుంచి అమెరికాకు రెట్టింపు సంఖ్యలో విమాన సర్వీసులు నడపనున్నట్టు ఎయిర్

Read more

అమెరికా చార్జీలు అమాంతం పెంపు

అమెరికా వెళ్లే విద్యార్థులపై భారంరూ. 60 వేల నుంచి రూ. 2.20 లక్షల వరకు పెరిగిన ఎకానమీ క్లాస్ టికెట్ ధరవచ్చే నెల నుంచి అమెరికాలో తెరుచుకోనున్న

Read more

మంత్రి సబితా ఇల్లు ముట్టడించిన విద్యార్థులు

ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని డిమాండ్ హైదరాబాద్ : మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. క‌రోని విజృంభ‌ణ నేప‌థ్యంలో డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాల‌ని,

Read more

పాఠశాలలను తెరవడమంటే విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టడమే..వీకే

పాఠశాలలు ఎప్పుడు తెరవాలన్న విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో చాలా రాష్ట్రాలు ఆంక్షలను సడలించాయి. కొన్ని నిబంధనలతో పాఠశాలలు

Read more

టెన్త్ విద్యార్థులందరూ పాస్ ..

తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల Hyderabad: రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి నేపథ్యంలో టెన్త్ విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను (పాస్‌) చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

Read more

10.88 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1048 కోట్లు జమ

ప్రతి ఒక్క పిల్లాడికి, తల్లికి మంచి చేయాలని అడుగులు వేస్తున్నా విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ‘జగనన్న వసతి దీవెన’ : సిఏం జగన్ Amaravati: విద్యార్థుల భవిష్యత్‌

Read more

టిటిడి వేదపాఠశాలలో కరోనా కలకలం

57 మంది విద్యార్థులకు పాజిటివ్ Tirumala: తిరుమలలోని వేద పాఠశాలలో కరోనా కలకలం రేపింది. 57 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. గత కొద్ది రోజులుగా

Read more