ఏపీలో ఇద్దరు ఎంపీలకు కరోనా పాజిటివ్

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు Amaravati: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.సామాన్యుల నుంచి ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా కాకినాడ

Read more

చంద్రబాబు త్వరగా కోలుకోవాలి : సీఎం జగన్ ట్వీట్

జగన్ ట్వీట్ వైరల్ Amaravati: టిడిపి అధినేత , ప్రతిపక్ష నేత చంద్ర‌బాబునాయుడు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు .

Read more

పలువురు రాజకీయ ప్రముఖులకు కరోనా పాజిటివ్

హోమ్ ఐసొలేషన్ లో చికిత్స Amaaravati: ఆంధ్రప్రదేశ్ లో పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ప్రకాశం జిల్లాలో పలువురు రాజకీయ నేతలకు కరోనా పాజిటివ్

Read more

అమెరికాలో ఒక్క రోజే 14 లక్షలకు పైగా కరోనా కేసులు

ప్రతి సెకనుకు నమోదవుతున్న 9 కేసులు న్యూయార్క్ : కరోనా మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. మహమ్మారి ఉగ్రరూపానికి అల్లాడిపోతోంది. నిన్న ఒక్క రోజే అమెరికాలో

Read more

24 గంటల్లో దేశంలో 9,195 క‌రోనా కేసులు

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ New Delhi: భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకీ మళ్లీ పెరిగాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ

Read more

దేశంలో కరోనా విలయతాండవం

24గంట‌ల్లో 3,29,942 కరోనా కేసులు New Delhi: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. 24గంట‌ల్లో దేశం వ్యాప్తంగా 3,29,942 కరోనా పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. 3,876

Read more

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్‌

విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్‌ తేలింది. ఆమె విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పుష్ప

Read more

కరోనా బాధితులకు బెడ్స్ కరువు

రోగుల ఇబ్బందులు Hyderabad: కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్స్ కొరత ఏర్పడింది. ఎవరైనా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే

Read more

తెలంగాణలో కరోనా బీభత్సం

కొత్తగా 7,994 మందికి పాజిటివ్ Hyderabad: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ బాధితులు గంట గంటకు పెరుగుతున్నారు. బుధ‌వారం 7,994 మందికి పాజిటివ్ తేలింది.24 గంటల్లో 58

Read more

దేశంలో మరణ మృదంగం

ఎన్నడూ లేనివిధంగా కరోనా కేసులు, మరణాలు New Delhi: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి పెరుగుతూ ఉంది. దీని కారణంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ​పాజిటివ్

Read more

ఢిల్లీలో వచ్చేనెల 3 ఉదయం వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ వెల్లడి New Delhi: ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సీఎం

Read more