మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం..25 మంది సజీవ దహనం
మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగడంతో 25మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మహారాష్ట్ర నుంచి పుణె వెళ్తున్న బస్సు సమృద్ధి
Read moreNational Daily Telugu Newspaper
మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగడంతో 25మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మహారాష్ట్ర నుంచి పుణె వెళ్తున్న బస్సు సమృద్ధి
Read moreచట్టాలు ఎన్ని శిక్షలు తీసుకొచ్చిన కామాంధులు, ప్రేమ పిశాచులు మారడం లేదు. తమ కోరిక తీర్చాలని కొంతమంది , ప్రేమను ఒప్పుకోవాలని మరికొందరు ఆడవారి ఫై దాడికి
Read moreబిఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ అని వెల్లడి సోలాపుర్: కేవలం ఐదారు సంవత్సరాల కాలంలోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని బిఆర్ఎస్ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్
Read moreబిఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం సోలాపూర్కు చేరుకున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి
Read moreకెసిఆర్ వెంట ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు హైదరాబాద్ః బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. రెండు ప్రత్యేక బస్సులు, 600
Read more500 వాహనాలతో భారీ ర్యాలీగా కాసేపట్లో మహారాష్ట్రకు కెసిఆర్ హైదరాబాద్ః మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇందులో
Read moreతెలంగాణ సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో బిఆర్ ఎస్ ను విస్తరింప చేసే పనిలో ఉన్నారు.
Read moreకరోనా ఫీల్డ్ ఆసుపత్రి స్కాంలో మనీ లాండరింగ్ జరిగిందనే అనుమానం ముంబయిః కరోనా సమయంలో ఫీల్డ్ ఆసుపత్రుల కేటాయింపులో జరిగిన అవకతవకలపై దర్యాఫ్తులో భాగంగా ఈడీ ముంబయిలోని
Read moreకెసిఆర్ కు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్న న్యూఢిల్లీః బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సిఎం కెసిఆర్ తన పార్టీని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే
Read moreదేవేంద్ర ఫడ్నవీస్తో విభేదాలపై స్పందించిన షిండే ముంబయిః ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో విభేదాలున్నట్టు వస్తున్న వార్తలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందించారు. ఓ కార్యక్రమంలో
Read moreముంబయిః తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ జెండాను కెసిఆర్ ఆవిష్కరించారు.
Read more