విరిగిపడ్డ కొండచరియలు.. ఐదుగురు మృతి

ముంబయిః గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు మహారాష్ట్ర లో కొండచరియలు విరిగిపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రాయ్ గఢ్ జిల్లా ఖలాపూర్ సమీపంలోని ఇర్హాల్

Read more

వచ్చే నెల 1న మహారాష్ట్రకు సీఎం కేసీఆర్

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి మహారాష్ట్ర లో పర్యటించబోతున్నారు. టిఆర్ఎస్ ను కాస్త బిఆర్ఎస్ గా మార్చిన తర్వాత కేసీఆర్ పలుమార్లు మహారాష్ట్రలో పర్యటించారు.

Read more

మహారాష్ట్రలో ఏకంగా ఏటీఎం మెషిన్ ను ఎత్తుకెళ్లిన దుండగులు

లారీలో వచ్చి మెషిన్ ను ఎత్తుకెళ్లిన వైనం ముంబయిః మహారాష్ట్రలోని నాసిక్ లో కొంతమంది దొంగలు ఏకంగా ఏటీఎం మెషిన్ నే ఎత్తుకెళ్లారు. దర్జాగా లారీ తీసుకొచ్చి,

Read more

బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు..మనల్ని ఎవడ్రా ఆపేది

బీఆర్ఎస్ లో భారీగా చేరికలు నడుస్తున్నాయి. తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా తీసుకురావడమే కాదు తొమ్మిదేళ్ల లో ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి జరగనంతగా అభివృద్ధి పధంలో

Read more

మీరు ఇప్పటికైనా రిటైర్ అవుతారా లేదా?: అజిత్‌ పవార్‌

శరద్‌ పవార్‌పై అజిత్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు.. ముంబయిః నేషలిస్ట్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌పై అజిత్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు 58

Read more

అజిత్ ప‌వ‌ర్ సమావేశానికి హాజ‌రైన 35 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు

శరద్ పవార్ వర్గం భేటీలో 13 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ముంబయిః నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం తర్వాత ఆ పార్టీలో నేడు కీలక పరిణామం

Read more

నేడు శరద్ పవార్, అజిత్ పవార్ వర్గం పోటాపోటీ సమావేశాలు

సమావేశానికి రావాలంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇరు వర్గాలు ఆదేశాలు ముంబయిః మహారాష్ట్రలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవవార్‌తోపాటు

Read more

మహారాష్ట్రలో లారీ బీభత్సం.. 10 మంది మృతి

ముంబయి : మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో మంగళవారం ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. హైవేపై ప్రయాణిస్తున్న ఓ లారీ అదుపుతప్పి, వాహనాలను ఢీకొడుతూ, ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది.

Read more

అజిత్ పవార్ సహా 9 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ః ఎన్సీపీ

వారిని ద్రోహులుగా పిలవలేమన్న పార్టీ చీఫ్ జయంత్ పాటిల్ ముంబయిః ఎన్సీపీలో పెను కలకలానికి కారణమైన ఆ పార్టీ నేత అజిత్ పవార్ సహా 9 మంది

Read more

మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం..25 మంది సజీవ దహనం

మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగడంతో 25మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మహారాష్ట్ర నుంచి పుణె వెళ్తున్న బస్సు సమృద్ధి

Read more

మహారాష్ట్రలో పట్టపగలే దారుణం : ప్రేమను నిరాకరించిందని ఆయుధం తో దాడి

చట్టాలు ఎన్ని శిక్షలు తీసుకొచ్చిన కామాంధులు, ప్రేమ పిశాచులు మారడం లేదు. తమ కోరిక తీర్చాలని కొంతమంది , ప్రేమను ఒప్పుకోవాలని మరికొందరు ఆడవారి ఫై దాడికి

Read more