ఉద్ధవ్ థాకరేకు షాకిస్తు ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరిన మహిళా ఎమ్మెల్సీ

ఒరిజినల్ శివసేన షిండేదేనన్న మనీషా ముంబయిః మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరేకు మరో షాక్ తగిలింది. ఆయన వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్సీ మనీషా కయాండే థాకరే వర్గాన్ని

Read more

మా మధ్య విడదీయలేనంత బంధం ఉందిః సీఎం ఏక్‌నాథ్ షిండే

దేవేంద్ర ఫడ్నవీస్‌తో విభేదాలపై స్పందించిన షిండే ముంబయిః ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో విభేదాలున్నట్టు వస్తున్న వార్తలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ఓ కార్యక్రమంలో

Read more

మహారాష్ట్ర సీఎం షిండేతో సమావేశమైన శరద్ పవార్

వ్యక్తిగత కారణాలతోనే కలిశారని బిజెపి నేతల వివరణ ముంబయిః మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను గురువారం నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్

Read more

ఉద్ధ‌వ్ థాక్రేను సీఎంగా పునరుద్ధరించలేం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీః మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధ‌వ్ థాక్రే కు సుప్రీంకోర్టులో ఊర‌ట ద‌క్క‌లేదు. పార్టీకి థాక్రే రాజీనామా చేశార‌ని, అందుకే ఆయ‌న్ను తిరిగి ప్ర‌భుత్వానికి నియమించలేమని కోర్టు

Read more

ఈసీ ఉత్తర్వుపై సుప్రీంకోర్టుకు చేరిన శివసేన

శివసేన పార్టీ పేరు, గుర్తు షిండే వర్గానికి కేటాయించిన ఈసీ న్యూఢిల్లీః శివసేన పార్టీ పేరు, గుర్తును మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తూ

Read more

బిజెపియే బయటకు వెళ్లేలా చేసిందిః ఉద్ధవ్ థాకరే

సీఎం పీఠం శివసేనకు ఇచ్చేందుకు మొదట అమిత్ షా అంగీకరించారన్న ఉద్ధవ్ న్యూఢిల్లీః శివసేన పార్టీ పేరు, గుర్తులను కోల్పోయిన ఆ పార్టీ మాజీ అధినేత ఉద్ధవ్

Read more

మహారాష్ట్రలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించిన షిండే సర్కారు

పెట్రోలుపై రూ. 5, డీజిల్​ పై రూ. 3 తగ్గింపు ముంబయిః మహారాష్ట్ర ప్రజలకు సిఎం ఏక్‌నాథ్‌ షిండే శుభవార్త తెలిపారు. భారీగా పెరిగిన ఇంధన ధరల

Read more

ఆ ఎమ్మెల్యేలపై అన‌ర్హ‌త వేటు విష‌యంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దు : సుప్రీంకోర్టు

శివ‌సేన ఎమ్మెల్యేలపై ఇప్పుడే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పీకర్ ను ఆదేశించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీః శివసేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు మరో షాక్.

Read more

45 మందితో కొలువుదీరనున్న మహారాష్ట్ర కొత్త మంత్రివర్గం!

ముంబయిః మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనంతరం.. శివసేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే.. బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, 45 మంది

Read more

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఐటీ నోటీసులు

ఐటీ నోటీసులకు భయపడనన్న ఎన్సీపీ అధినేత ముంబయి : మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన వెంటనే… ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు తొలి షాక్ తగిలింది.

Read more

మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్​నాథ్ షిండే

మహారాష్ట్రలో షిండే ప్రభుత్వం కొలువుదీరింది. శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ సమక్షంలో షిండే ప్రమాణం చేయగా,

Read more