మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో విషాదం

మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. రైలు ఎక్కేందుకు వచ్చిన ప్రయాణికుడు..సడెన్ గా గుండెనొప్పి వచ్చి..అక్కడిక్కడే మృతి చెందాడు. ఇటీవల కాలంలో చాలామంది గుండెనొప్పి తో కన్నుమూస్తున్నారు.

Read more

మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహబూబాబాద్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

మహబూబాబాద్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. గతంలో అనేక సార్లు వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచినా ఆయన..

Read more

అంధవిశ్వాసాలను నమ్మి సచివాలయాన్ని కూల్చారుః ప్రధాని మోడీ

ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? అని ప్రశ్న మహబూబాబాద్‌: సచివాలయం కూల్చివేతపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ మహబూబాబాద్‌లో

Read more

నేడు పాలేరు, మానుకోట‌, వర్ధన్నపేటలో సిఎం కెసిఆర్‌ ప్రజా ఆశీర్వాద సభలు

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయం క్రమంగా వేడెక్కుతున్నది. పార్టీలన్నీ తమతమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ తన సుడిగాలి పర్యటనలతో పార్టీ కార్యకర్తల్లో

Read more

ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

గత కొద్దీ రోజులుగా వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పలుఘటనలు చోటుచేసుకోగా..బుధువారం ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు సంభవించాయి. హైదరాబాద్‌ నుంచి

Read more

మహబూబాబాద్‌ లోని వరద ప్రాంతాలను సందర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్‌

మహాబుబాబాద్ : గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌

Read more

మహబూబాబాద్ జిల్లాలో టొమాటోలు దొంగతనం

ప్రస్తుతం మార్కెట్ లో టమాటో ధర ఏ రేంజ్ లో ఉందొ చెప్పాల్సిన పనిలేదు. కేజీ రూ. 20 , రూ. 10 లకు దొరికే టమాటో

Read more

మహబూబాబాద్‌లో పోడు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి కెటిఆర్‌

50 ఏళ్లు అధికారంలో ఉండి గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా అని ప్రశ్న మహబూబాబాద్‌ : మంత్రి కెటిఆర్‌ ఈరోజు మహబూబాబాద్‌లో పోడు పట్టాలు పంపిణీ చేసారు.

Read more

మహబూబాబాద్ జిల్లాలో పెను రైలు ప్రమాదం తప్పింది

ఇటీవల వరుస రైలు ప్రమాద ఘటనలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఒడిశా లో జరిగిన రైలు ప్రమాద ఘటన లో దాదాపు 270 మంది చనిపోయి..ఆయా

Read more

మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ..

మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నూతన కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో ప్రభుత్వ భూముల్లో పేద ప్రజలు గుడిసెలు వేసి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ

Read more

మహబూబాబాద్ లోని కస్తూరిభా గాంధీ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్

మహబూబాబాద్ పట్టణంలోని కస్తూరిభా గాంధీ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. పాఠశాలలో రాత్రి టమాటా కర్రితో భోజనం చేసిన విద్యార్థినులకు ఉదయం అస్వస్థకు గురయ్యారు. అందులో 15

Read more