దేశాన్ని ఐక్యంగా నిల‌ప‌డ‌మే దేశం ప‌ట్ల ప్రేమ‌ః రాహుల్ గాంధీ

వార‌ణాసి: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు యూపీలో పర్యటిస్తున్నారు. భార‌త్ జోడో న్యాయ యాత్ర‌లో భాగంగా ఆయ‌న వార‌ణాసిలో ఉన్నారు. యాత్ర స‌మ‌యంలో ఎక్క‌డే ద్వేషాన్ని

Read more

సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో కాంగ్రెస్ రెండో విడత జోడో యాత్ర!

పోర్‌బందర్‌ నుంచి అగర్తలా దాకా నడవనున్న రాహుల్ గాంధీ న్యూఢిల్లీః ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ అగ్ర

Read more

‘భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగియవచ్చు’: సోనియా గాంధీ

రాయ్‌పూర్‌: రాజ‌కీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచ‌న‌లో సోనియా గాంధీ ఉన్న‌ట్లు తెలుస్తోంది. చ‌త్తీస్‌ఘ‌డ్‌ లోని రాయ్‌పూర్‌లో జ‌రుగుతున్న కాంగ్రెస్ పార్టీ స‌మావేశాల్లో యూపీఏ చైర్‌ప‌ర్స‌న్‌ సోనియా

Read more

కశ్మీర్ మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు

జోడో యాత్ర ముగింపు సభ సందర్బంగా శ్రీనగర్ కు వచ్చిన ప్రియాంక న్యూఢిల్లీః జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్

Read more

నేటితో ముగియనున్న రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర

రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టిన భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 12 రాష్ట్రాల మీదుగా సాగిన ఈ యాత్రను గతేడాది

Read more

ఈరోజు తో రాహుల్ భారత్‌ జోడో యాత్ర పూర్తి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈరోజు తో ముగుస్తుంది. గత కొద్దీ రోజులుగా జమ్మూ లో రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. కాగా కాసేపట్లో

Read more

రాహుల్‌ యాత్రలో పాల్గొన్న మెహబూబా ముఫ్తీ

శ్రీనగర్‌ః కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మెహబూబా

Read more

భారత్ జోడో యాత్రలో పాల్గొన్న మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా

దేశం గురించి ఆందోళన చెందుతున్నానని, అందుకే యాత్రలో పాల్గొంటున్నానని వెల్లడి శ్రీనగర్‌ః కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు వచ్చింది.

Read more

కాంగ్రెస్‌ ఆహ్వానాన్ని తిరస్కరించిన జేడీయూ

ఇతర కార్యక్రమం వల్ల ముగింపు సభకు రాలేమన్న జేడీయూ పాట్నాః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 30వ తేదీన

Read more

రాహుల్‌ గాంధీ జోడో యాత్రకు వర్షం బ్రేక్ ఇచ్చింది

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కు వర్షం బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం రాహుల్ యాత్ర గత కొద్దీ రోజులుగా జమ్మూలో

Read more

ఆదిశంకరాచార్యుల తర్వాత ఆ ఘనత సాధించింది రాహులేః ఫరూక్ అబ్దుల్లా

రాహుల్ యాత్రను వ్యతిరేకించేవారు మానవాళికి శత్రువులని వ్యాఖ్య శ్రీనగర్‌ః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా.. ఆదిశంకరాచార్యులతో

Read more