ఏలూరు జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో విద్యార్థి అనుమానాస్పద మృతి

ఏలూరు జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. జిల్లాలోని బుట్టాయగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పులి రామన్నగూడెంలోని

Read more

మీకు బాధ్యత లేదా… రైతుల వద్దకు ఎందుకు రారు? : చంద్రబాబు

పంట నష్టపోయిన రైతులకు చంద్రబాబు పరామర్శ ఏలూరు: టిడిపి అధినేత చంద్రబాబు నేడు, రేపు ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో

Read more

సీఎం జగన్ వస్తున్నాడని ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

మాములుగా ఏదైనా పండగ వస్తేనో విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తారు. కానీ ఏపీలో మాత్రం సీఎం జగన్ వస్తున్నాడని సెలవు ప్రకటించడం ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ఈరోజు సీఎం

Read more

నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్

అమరావతి : సీఎం జగన్ నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. గణపవరంలో జరిగే రైతు భరోసా కార్యక్రమంలో జ‌గ‌న్‌ పాల్గొంటారు. ఈరోజు ఉదయం తాడేపల్లి నుంచి ప్రత్యేక

Read more

చింతమనేని ప్రభాకర్‌‌పై నమోదైన కేసు కొట్టివేత

మ‌హిళ‌పై దాడి చేశారంటూ చింత‌మ‌నేనిపై ఫిర్యాదుఅభియోగాలు రుజువు కాక‌పోవ‌డంతో కొట్టేసిన కోర్టు విజ‌య‌వాడ‌: టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మనేని ప్ర‌భాక‌ర్‌పై

Read more

పరిశ్రమల్లో కార్మికుల రక్షణ పట్ల సంస్థలు రాజీ పడరాదు : చంద్రబాబు

ఫ్యాక్టరీల్లో భద్రతను పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న అచ్చెన్నాయుడు అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై స్పందించారు.

Read more

కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీ ప్ర‌మాదంపై ఉప‌రాష్ట్రప‌తి దిగ్భ్రాంతి

క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ న్యూఢిల్లీ: భార‌త ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్యనాయుడు ఏలూరు జిల్లా ప‌రిధిలోని పోర‌స్ కెమిక‌ల్ ఫ్యాక్టరీ ప్ర‌మాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం

Read more

అగ్నిప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం

తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ఏలూరు: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని

Read more