కూలిన ఐదంతస్తుల భవనం..ఇద్దరి మృతి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గార్డెన్ రీచ్‌లోని హజారీ

Read more

అండర్​వాటర్​ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోడీ

బంగాల్​ ః ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బంగాల్​లోని కోల్​కతాలో నిర్మించిన దేశంలోనే తొలి అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి మెట్రో

Read more

ఇండియన్‌ మ్యూజియంకు బాంబు బెదిరింపులు

కోల్‌కతాః కోల్‌కతా లోని ఇండియన్‌ మ్యూజియం కు బాంబు బెదిరింపులు వచ్చాయి. మ్యూజియంలో బాంబు అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు.

Read more

ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో అగ్ని ప్రమాదం

ప్రపంచ కప్ కోసం స్టేడియంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులు కోల్‌కతా: కోల్‌కతాలోని ప్రఖ్యాత క్రికెట్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం అర్థరాత్రి డ్రెస్సింగ్

Read more

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో అగ్నిప్రమాదం

షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక అంచనా కోల్ కతా: కోల్ కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో నిన్న

Read more

కేంద్ర ప్ర‌భుత్వానికి వ్యతిరేకంగా పాట పాడిన మమతా బెనర్జీ

కోల్ కతాలో 30 గంటల నిరసన దీక్ష కోల్‌కతాః తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమిని

Read more

ఒడిశాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఏడుగురు మృతి

భువనేశ్వర్‌ః ఒడిశాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఛండీఖోల్‌ నెయూల్పూర్‌ వద్ద 16వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ

Read more

రేపు పశ్చిమబెంగాల్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీః ప్రధాని మోడీ డిసెంబర్ 30వ తేదీ శుక్రవారం పశ్చిమబెంగాల్‌లో పర్యటించనున్నారు. దాదాపు రూ. 7800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే

Read more

ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం

ఆడిటోరియంలో కాన్సర్ట్ అనంతరం అస్వస్థతకు గురైన కేకే కోల్‌కతా : బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా

Read more

నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ 2వ క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చిత్తరంజన్ నేషనల్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ (సీఎన్‌సీఐ) రెండో క్యాంపస్‌ను శుక్రవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

Read more

కోల్‌కతా అగ్నిప్రమాదం..ప్రధాని సంతాపం

తొమ్మిదికి పెరిగిన మృతులు కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిన్న సంభవించిన అగ్నిప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు

Read more