వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌.. ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ

ఆదివారం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ న్యూఢిల్లీః ఆహ్మదాబాద్‌లోని మోడీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగే భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌ కోసం

Read more

ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో అగ్ని ప్రమాదం

ప్రపంచ కప్ కోసం స్టేడియంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులు కోల్‌కతా: కోల్‌కతాలోని ప్రఖ్యాత క్రికెట్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం అర్థరాత్రి డ్రెస్సింగ్

Read more

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా

ముంబయిః బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా చేశారు. భారత క్రికెటర్ల గురించి ఓ టీవీ చానెల్ స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ చేసిన

Read more

షూటింగ్ బ్రేక్ లో క్రికెట్ ఆడుతున్న డైరెక్టర్ త్రివిక్రమ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ క్రికెట్ ఆడుతూ యూనిట్ సభ్యులను పరుగులు పెట్టించాడు. ప్రస్తుతం త్రివిక్రమ్..సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more

అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌ కైవసం..బీసీసీఐ రూ. 5 కోట్ల నజరానా

బుధవారం అహ్మదాబాద్ స్టేడియంలో క్రికెటర్లను సత్కరించనున్న బోర్డు న్యూఢిల్లీః దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌ నెగ్గిన భారత జట్టుకు బీసీసీఐ భారీ

Read more

మహిళా క్రికెటర్లకు శుభవార్త తెలిపిన బీసీసీఐ

ఇకపై మహిళా క్రికెటర్లకూ మగవాళ్లతో సమానంగా ఫీజు ముంబయి: బీసీసీఐ మహిళా క్రికెటర్లకు శుభవార్త తెలిపింది. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకూ మ్యాచ్ ఫీజులు చెల్లించనున్నట్లు ప్రకటించింది.

Read more

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మిథాలీరాజ్

అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగిన మిథాలీ రాజ్అందరి ఆశీర్వాదాలతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని వ్యాఖ్య హైదరాబాద్ : ప్ర‌ఖ్యాత మ‌హిళా క్రికెట‌ర్‌, హైద‌రాబాదీ ప్లేయ‌ర్ మిథాలీ రాజ్‌

Read more

ఐపీఎల్‌- 2022 పూర్తి షెడ్యూల్‌ విడుదల

మార్చి 26న తొలి మ్యాచ్‌- మే 29న ఫైనల్‌ మ్యాచ్‌ ఐపీఎల్‌- 2022 సీజన్‌ కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది మార్చి 26

Read more

సౌర‌వ్ గంగూలీకి కరోనా నిర్ధార‌ణ‌

స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉన్నాయ‌న్న‌ వైద్యులు ముంబయి : బీసీసీఐ అధ్యక్షుడు సౌర‌వ్ గంగూలీకి కరోనా సోకింది. ఇటీవ‌ల ఆయ‌న అనారోగ్యానికి గురి కావ‌డంతో క‌రోనా ప‌రీక్ష‌లు

Read more

ఐసీసీ క్రికెట్ కమిటీకి చైర్మన్ గా సౌరవ్ గంగూలీ

మెన్స్ క్రికెట్ కమిటీకి చైర్మన్ గా నియామకంప్రకటించిన ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే ముంబయి: బోర్డ్ ఫర్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడిగా

Read more

భారత్, పాక్ మధ్య ఉన్న ఏకైక సమస్య కశ్మీర్

చర్చలకు ఇది మంచి టైం కాదన్న ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్: భారత్, పాక్ మధ్య ఉన్న ఏకైక సమస్య కశ్మీర్ మాత్రమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

Read more