జ‌మ్ముక‌శ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

శ్రీన‌గ‌ర్ : జమ్మూ కశ్మీర్‌లో మంగళవారం చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో ఒక‌రిని ముఖ్త‌ర్ షాగా పోలీసులు గుర్తించారు. ఇతడు గతంలో బిహార్‌కు

Read more

జమ్ముకశ్మీర్‌లో ఎన్ కౌంటర్.. ఐదుగురు జ‌వాన్ల వీర‌మ‌ర‌ణం

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఘ‌ట‌న‌ శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ ఐదుగురు భార‌త జ‌వాన్లు వీర‌మ‌ర‌ణం పొందారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నార‌ని తెలుసుకున్న

Read more

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బందిపొరా జిల్లాలోని గుంద్‌జహంగిర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో

Read more

ఉగ్ర‌వాదుల కాల్పులు.. ఆర్మీ జ‌వాన్ మృతి

శ్రీన‌గ‌ర్ : జ‌మ్మూక‌శ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ కాల్పుల్లో ఆర్మీ జ‌వాన్ ప్రాణాలు కోల్పోయాడు. రాజ్‌పొరా ఏరియాలోని హంజిన్ గ్రామంలో ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్లు

Read more

జమ్మూకశ్మీర్‌లో మ‌రోసారి డ్రోన్ల క‌ల‌క‌లం

నాలుగు రోజుల నుంచి మిల‌ట‌రీ క్యాంపుల ప‌రిస‌రాల్లో ఏడు డ్రోన్ల‌ శ్రీన‌గ‌ర్ : జ‌మ్మూలో ఈ రోజు తెల్ల‌వారుజామున‌ మ‌రోసారి డ్రోన్లు క‌ల‌క‌లం సృష్టించాయి. బుధ‌వారం రోజు

Read more

ప్రధాని తో అమిత్ షా, రాజ్‌నాధ్‌, దోవ‌ల్‌ భేటీ

న్యూఢిల్లీ: ప్ర‌ధాని న‌రేంద్ర మోడి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్‌తో మంగ‌ళ‌వారం స‌మావేశ‌మయ్యారు. జ‌మ్ము

Read more

కశ్మీర్ నేతలతో అఖిలపక్ష సమావేశం ప్రారంభం

న్యూఢిల్లీ: అఖిలపక్ష నేతలతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఈ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నివాసంలో ప్రారంభమైంది. క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేసిన త‌ర్వాత

Read more

జమ్మూలో ఉగ్రవాది అరెస్టు

శ్రీనగర్‌: లష్కరే తోయిబా ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు జమ్మూకాశ్మీర్‌ పోలీసులు శనివారం తెలిపారు. ఉగ్రవాది గత ఏడాది కాశ్మీర్‌లో ముగ్గురు బిజెపి కార్యకర్తలు, ఓ పోలీస్‌ అధికారి

Read more

జమ్మూ కాశ్మీర్ లో 4జి సేవలపై నిషేధం పొడిగింపు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన Srinagar: జమ్మూకశ్మీర్‌లో 4జీ సేవలపై ఉన్న నిషేధాన్ని జనవరి 8 వరకు పొడగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  ఉదమ్‌పూర్‌, గండేర్‌బాల్‌ జిల్లాల్లో మాత్రం

Read more

పాక్‌ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్ల మృతి

జమ్మూకశ్మీర్‌: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ మళ్లీ భారీ కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు అమరులయ్యారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. భారత సైన్యం

Read more

మళ్లీ గృహనిర్బంధంలో మెహబూబా ముఫ్తీ

శ్రీనగర్‌: గ‌త ఏడాది 370 ఆర్టిక‌ల్ ర‌ద్దు నేప‌థ్యంలో పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీని గృహ నిర్బంధం చేసి ఇటీవ‌లే రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే

Read more