మెహబూబా ముఫ్తీకి తృటిలో తప్పిన ప్రమాదం

న్యూఢిల్లీః జ‌మ్మూక‌శ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తూ పీడీపీ అధినేత్రి ముఫ్తీ తృటిలో

Read more

జమ్మూక‌శ్మీర్‌ అనంత‌నాగ్‌లో కొన‌సాగుతున్న ఎన్‌కౌంట‌ర్‌

శ్రీన‌గ‌ర్: జ‌మ్మూక‌శ్మీర్‌లోని అనంత్‌నాగ్ లో భ‌ద్ర‌తా ద‌ళాలు ఈరోజు కూడా యాంటీ టెర్ర‌రిస్ట్ ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తున్నాయి. కోకెర్‌నాగ్ ఏరియాలో భారీ స్థాయిలో ద‌ళాలు మోహ‌రించాయి. అయితే శుక్ర‌వారం

Read more

ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదుల కాల్పులు

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన కార్మికులను దవాఖానకు తరలించామని కశ్మీర్ జోన్‌ పోలీసులు తెలిపారు.

Read more

అమర్‌నాథ్‌ యాత్రకు ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు

జూలై 1 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. న్యూఢిల్లీః జమ్మూ కాశ్మీర్‌లో 62 రోజుల పాటు సాగే అమర్‌నాథ్‌ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైందని

Read more

ఉగ్రవాదుల ఏరివేత .. టెర్రరిస్టు హతం

శ్రీనగర్ః జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతున్నది. అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కొకెర్‌నాగ్‌ ప్రాంతంలోని తంగ్‌పవా వద్ద ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా

Read more

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. శనివారం తెల్లవారుజామున అనంత్‌నాగ్‌, కుల్గామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్‌నాగ్‌లోని సిర్హమా ప్రాంతంలో, కుల్గామ్‌లోని చకీ సమాద్‌,

Read more

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బందిపొరా జిల్లాలోని గుంద్‌జహంగిర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో

Read more

ఎన్‌కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

వఘామా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా, వఘామా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వఘామా

Read more

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌: కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా ఖుల్‌చోహార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో

Read more