జూన్ 30 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

43 రోజులపాటు భక్తులకు మంచులింగాన్ని దర్శించుకునే అవకాశం అమర్‌నాథ్‌ ఆలయానికి యాత్రను జూన్‌ నుంచి 30 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌

Read more

తమ అంతర్గత అంశంలో జోక్యం చేసుకోవద్దు : చైనాకు భార‌త్ కౌంట‌ర్

జమ్మూకశ్మీర్ గురించి మాట్లాడే హక్కు ఏ దేశానికీ లేదని వ్యాఖ్య న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ తమ అంతర్గత అంశమని … ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని చైనాకు

Read more

జ‌మ్ముక‌శ్మీర్ లో ముగ్గురు ఉగ్ర‌వాదుల అరెస్ట్

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌ జిల్లాలో పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టి ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. జిల్లాలోని డంగీవాచా ప్రాంతంలో ముగ్గురు టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారిని

Read more

కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

కుల్గాం : జమ్మూకశ్మీర్‌లో కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. జిల్లాలోని హసన్‌పురా

Read more

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజగా శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక

Read more

పుల్వామాలో ఎన్ కౌంట‌ర్ ..ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్​లో మ‌రోసారి ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. జ‌మ్ముక‌శ్మ‌ర్ రాష్ట్రంలోని పుల్వామా చంద్ గామ్ లో ఇవాళ ఉద‌యం ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. పుల్వామాలో ప‌రిధిలోని

Read more

జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులో శనివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శనివారం జరుగుతున్న భీకర ఎన్‌కౌంటరులో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు

Read more

పుల్వామాలో ఎదురుకాల్పులు..ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో కస్బయార్‌ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ముష్కరులకోసం భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి.

Read more

25 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం జమ్మూకశ్మీర్‌లో 25 హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దోడాలో ఆయా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర

Read more

భారత్ వెళ్తున్నా టూరిస్టుల‌కు అమెరికా హెచ్చరిక

న్యూఢిల్లీ: అమెరికా భార‌త్‌లో ప‌ర్య‌టించే  టూరిస్టుల కోసం అడ్వైజ‌రీ జారీ చేసింది. ఇండియా వెళ్లే టూరిస్టులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, అక్క‌డ నేరాలు, ఉగ్ర‌వాదం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు త‌మ

Read more

కాంగ్రెస్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ

సోనియాకు రాజీనామా లేఖ‌లు పంపిన జ‌మ్ము క‌శ్మీర్ నేత‌లు! న్యూఢిల్లీ: జ‌మ్ము క‌శ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. పెద్ద‌సంఖ్య‌లో కాంగ్రెస్ నేత‌లు పార్టీని వీడుతూ

Read more