ఎదురుకాల్పుల్లో నలుగురు ముష్కరులు హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఈరోజు ఉదయం 5 గంటలకు భ‌ద్ర‌తాద‌ళాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య ఎదురుకాల్పుల్లో న‌లుగురు ముష్క‌రులు హ‌త‌మ‌య్యారు. జ‌మ్ముశ్రీన‌గ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై న‌గరోటా వ‌ద్ద ఉన్న బాన్

Read more

హద్దులు దాటిన పాక్‌..ముగ్గురు జవాన్లు వీరమరణం

జమ్మూ కశ్మీర్ లో కాల్పులకు తెగబడిన పాక్ శ్రీనగర్‌: పాకిస్థాన్‌ మరోసారి హద్దులు దాటింది. మోర్టార్లు, ఇతర ఆయుధాలతో విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్

Read more

కశ్మీర్‌లో నలుగురు జవాన్లు వీరమరణం

ముగ్గురు ఉగ్రవాదులు హతం శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, ఒక సైనికాధికారి వీర మరణం

Read more

పుల్వామా దాడి..పాక్‌ సంచలన వ్యాఖ్యలు

పుల్వామా దాడి మా పనే..పార్లమెంట్‌ సాక్షిగా ఒప్పుకున్న పాకిస్థాన్‌ ఇస్లామాబాద్‌: గతేడాది ఫిబ్రవరి 14న కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు

Read more

కాల్చబోమని ప్రమాణం..లొంగిపోయిన ఉగ్రవాది

ఎన్‌కౌంటర్ ప్రదేశానికి ఉగ్రవాది తండ్రిని పిలిపించిన జవాన్లు శ్రీనగర్‌: ఇటివల ఓ యువకుడు ఉగ్రసంస్థలో చేరాడు. అనంతరం అక్కడ ఇమడలేక తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరాలని భావించాడు.

Read more

మెహబూబా ముఫ్తీని కలిసి ఫారూఖ్ అబ్దుల్లా

మంగళవారం రాత్రి నిర్బంధం నుంచి విడుదలైన ముఫ్తి శ్రీనగర్‌: గత ఏడాది గృహ నిర్బంధంలో ఉన్న జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు

Read more

దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం టర్కీ నేర్చుకోవాలి

టర్కీ అధ్యక్షుడికి దీటుగా బదులిచ్చిన భారత్‌ న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి సర్వసభ 74వ వార్షిక సమావేశాల్లో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ తన వీడియో సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా

Read more

జ‌మ్మూక‌శ్మీర్‌లో 4జీ సేవ‌ల పున‌రుద్ద‌ర‌ణ

క‌శ్మీర్: జ‌మ్మూక‌శ్మీర్‌లో 4జీ సేవ‌ల‌ను పున‌రుద్ద‌రించ‌నున్నారు.  జ‌మ్మూ ప్రాంతంలోని ఓ జిల్లాలో, క‌శ్మీర్ లోయ ప్రాంతంలోని ఓ జిల్లాలో.. 4జీ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.  ఆగ‌స్టు 15వ

Read more

ఎదురుకాల్పులు..ఇద్దరు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తాద‌ళాల మ‌ధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. శ్రీన‌గ‌ర్ శివార్ల‌లోని ర‌ణ్‌బీర్‌గ‌ఢ్‌లో ఉగ్ర‌వాదులు ఉన్నార‌నే విశ్వ‌స‌నీయ స‌మాచారంతో భ‌ద్ర‌త

Read more

జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదల హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఇద్దరుఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఉత్తర కశ్మీర్‌లోని నౌగామ్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి.

Read more

కశ్మీర్‌లోఎన్‌కౌంటర్‌..బాలుడిని రక్షించిన ఆర్మీ

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని సోపోర్‌ జిల్లాలో బుధవారం ఉదయం పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లతో పాటు ఒక పౌరుడు చనిపోయాడు.

Read more